Iconic & Justice City: భారతదేశంలోనే అరుదైన ఎలివేషన్.. ముగింపు దశకు పునాది పనులు! 15వ పోర్ కాంక్రీటింగ్ పూర్తి.. ఇక మిగిలింది ఒక్కటే! Perni Nani: పేర్ని నాని వ్యాఖ్యలపై ఏపీ జేఏసీ అమరావతి ఆగ్రహం! ఉద్యోగులను బెదిరిస్తే ఊరుకోం... AP Development: ఏపీకి కనకవర్షం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల వెల్లువ- చంద్రబాబు విజన్... AP Sea Shore Highway: తీరం వెంట రయ్‌.. రయ్‌! 120 కిలోమీటర్ల 'సీ షోర్ హైవే' ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.! Kerala Election: 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై పార్లమెంట్ ప్రత్యేక కసరత్తు.. AP HighCourt: విదేశాలకు వెళ్లిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం.. హైకోర్టు కీలక ఆదేశాలు.! AP Govt: ప్రైవేటులో అబ్బాయిలు.. సర్కారీలో అమ్మాయిలు: విద్యా వ్యవస్థలో బయటపడ్డ సామాజిక వ్యత్యాసం. High blood pressure: హైబీపీ బాధితులకు బంపర్ ఆఫర్.. ఇక రోజుకు ఒక మాత్ర అక్కర్లేదు.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు! AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.! YS Jagan: మీడియాపై జగన్ విషం... జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం! Iconic & Justice City: భారతదేశంలోనే అరుదైన ఎలివేషన్.. ముగింపు దశకు పునాది పనులు! 15వ పోర్ కాంక్రీటింగ్ పూర్తి.. ఇక మిగిలింది ఒక్కటే! Perni Nani: పేర్ని నాని వ్యాఖ్యలపై ఏపీ జేఏసీ అమరావతి ఆగ్రహం! ఉద్యోగులను బెదిరిస్తే ఊరుకోం... AP Development: ఏపీకి కనకవర్షం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల వెల్లువ- చంద్రబాబు విజన్... AP Sea Shore Highway: తీరం వెంట రయ్‌.. రయ్‌! 120 కిలోమీటర్ల 'సీ షోర్ హైవే' ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.! Kerala Election: 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై పార్లమెంట్ ప్రత్యేక కసరత్తు.. AP HighCourt: విదేశాలకు వెళ్లిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం.. హైకోర్టు కీలక ఆదేశాలు.! AP Govt: ప్రైవేటులో అబ్బాయిలు.. సర్కారీలో అమ్మాయిలు: విద్యా వ్యవస్థలో బయటపడ్డ సామాజిక వ్యత్యాసం. High blood pressure: హైబీపీ బాధితులకు బంపర్ ఆఫర్.. ఇక రోజుకు ఒక మాత్ర అక్కర్లేదు.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు! AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.! YS Jagan: మీడియాపై జగన్ విషం... జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం!

Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా ముందుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రహదారులు,

Published : 2025-12-21 07:23:00
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇది లేకుంటే రూ.2,000 ఆగే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా ముందుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రహదారులు, రైల్వే మార్గాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి మీదుగా ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు కోసం 77 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

Outer Ring Road : 23 మండలాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు.. 121 గ్రామాల్లో భూసేకరణ!

అమరావతి మీదుగా ఎర్రుపాలెం–నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ రాజధాని ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించనుంది. ఇందుకోసం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుతో అమరావతి ప్రాంతం రైల్వే నెట్‌వర్క్‌తో మరింత బలంగా అనుసంధానం కానుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. పార్లమెంట్ ముట్టడి.. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో!

భూసేకరణలో భాగంగా చిలుకూరు గ్రామంలో 26.02 ఎకరాలు, దాములూరు గ్రామంలో 51.134 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చిలుకూరులో 59 సర్వే నంబర్లు, దాములూరులో 22 సర్వే నంబర్ల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఈ మేరకు భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు.

Dubai Rains: దుబాయ్, అబుదాబీల్లో భారీ వర్షాలు.. డ్రైనేజీ లోపాలతో ఆకస్మిక వరదలు.. నిపుణుల హెచ్చరిక!

ఈ భూసేకరణపై అభ్యంతరాలు ఉన్న రైతులు లేదా భూస్వాములు తమ వాదనలను విజయవాడ ఆర్డీవోకు రాతపూర్వకంగా తెలియజేయవచ్చని అధికారులు సూచించారు. అందిన అభ్యంతరాలపై విచారణ చేపట్టి, వాద–ప్రతివాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భూసేకరణ, పరిహారం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

Weight Loss: ఊబకాయానికి గుడ్‌బై చెప్పే బాక్టీరియా…! అమెరికా శాస్త్రవేత్తల సంచలన గుర్తింపు!

ఈ రైల్వే లైన్ నిర్మాణంతో చిలుకూరు, దాములూరు గ్రామాలే కాకుండా పరిసర ప్రాంతాలకు కూడా అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కనెక్టివిటీ మెరుగుపడటంతో భూముల విలువలు పెరగడం, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడం వంటి లాభాలు కలగనున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

మెట్రో యూజర్లకు గుడ్ న్యూస్.. మెట్రో దిగగానే బస్సు.. ఇక నడిచే తిప్పలు ఉండవు! కొత్త మార్పులు ఇవే..
Swachh Andhra: స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఇక వాటికి కూడా డబ్బులు..!
Thaman: సౌండ్ సిస్టమ్ మార్చలేదు.. థియేటర్ల యాజమాన్యాలే బాధ్యత.. తమన్!
AP Survey: ఏపీలో నెలరోజుల మెగా సర్వే…! 38 ప్రశ్నలతో... చేయించుకోకపోతే పథకాలు మిస్!
విమాన ప్రయాణం.. ఒక తీరని వేదన! గంటల కొద్దీ ఆలస్యం.. విమానంలోనుంచి కిందకు దూకిన ప్రయాణీకులు!

Spotlight

Read More →