Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే?

Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా ముందుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రహదారులు,

Published : 2025-12-21 07:23:00
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇది లేకుంటే రూ.2,000 ఆగే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా ముందుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రహదారులు, రైల్వే మార్గాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి మీదుగా ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు కోసం 77 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

Outer Ring Road : 23 మండలాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు.. 121 గ్రామాల్లో భూసేకరణ!

అమరావతి మీదుగా ఎర్రుపాలెం–నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ రాజధాని ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించనుంది. ఇందుకోసం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుతో అమరావతి ప్రాంతం రైల్వే నెట్‌వర్క్‌తో మరింత బలంగా అనుసంధానం కానుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. పార్లమెంట్ ముట్టడి.. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో!

భూసేకరణలో భాగంగా చిలుకూరు గ్రామంలో 26.02 ఎకరాలు, దాములూరు గ్రామంలో 51.134 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చిలుకూరులో 59 సర్వే నంబర్లు, దాములూరులో 22 సర్వే నంబర్ల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఈ మేరకు భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు.

Dubai Rains: దుబాయ్, అబుదాబీల్లో భారీ వర్షాలు.. డ్రైనేజీ లోపాలతో ఆకస్మిక వరదలు.. నిపుణుల హెచ్చరిక!

ఈ భూసేకరణపై అభ్యంతరాలు ఉన్న రైతులు లేదా భూస్వాములు తమ వాదనలను విజయవాడ ఆర్డీవోకు రాతపూర్వకంగా తెలియజేయవచ్చని అధికారులు సూచించారు. అందిన అభ్యంతరాలపై విచారణ చేపట్టి, వాద–ప్రతివాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భూసేకరణ, పరిహారం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

Weight Loss: ఊబకాయానికి గుడ్‌బై చెప్పే బాక్టీరియా…! అమెరికా శాస్త్రవేత్తల సంచలన గుర్తింపు!

ఈ రైల్వే లైన్ నిర్మాణంతో చిలుకూరు, దాములూరు గ్రామాలే కాకుండా పరిసర ప్రాంతాలకు కూడా అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కనెక్టివిటీ మెరుగుపడటంతో భూముల విలువలు పెరగడం, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడం వంటి లాభాలు కలగనున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

మెట్రో యూజర్లకు గుడ్ న్యూస్.. మెట్రో దిగగానే బస్సు.. ఇక నడిచే తిప్పలు ఉండవు! కొత్త మార్పులు ఇవే..
Swachh Andhra: స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఇక వాటికి కూడా డబ్బులు..!
Thaman: సౌండ్ సిస్టమ్ మార్చలేదు.. థియేటర్ల యాజమాన్యాలే బాధ్యత.. తమన్!
AP Survey: ఏపీలో నెలరోజుల మెగా సర్వే…! 38 ప్రశ్నలతో... చేయించుకోకపోతే పథకాలు మిస్!
విమాన ప్రయాణం.. ఒక తీరని వేదన! గంటల కొద్దీ ఆలస్యం.. విమానంలోనుంచి కిందకు దూకిన ప్రయాణీకులు!

Spotlight

Read More →