LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లి వేదికగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరిట రేపు భారీ విజయోత్సవ మహాసభను నిర్వహించనున్నారు.

Srujani D 1 min read
tdp office of annamaiya district in madanapalle chandrababu green signal
tdp office of annamaiya district in madanapalle chandrababu green signal
  • కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

  • Politics: నిరుద్యోగ వృద్ధి, సంక్షేమ పథకాలే హైలైట్.. కూటమి మహాసభలో కీలక తీర్మానాలకు సర్వం సిద్ధం!

AP News: మదనపల్లి వేదికగా అన్నమయ్య జిల్లా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” మహాసభ..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో రేపు (జూన్ 18) ఉదయం 10:30 గంటలకు మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో భారీ బహిరంగ సభను కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది

అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ రాష్ట్ర తెలుగు దశ పార్టీ సీనియర్ నాయకుడు రాటకొండ మధుబాబు..  

1 readers have reacted

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…