AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్లో రేపు భారీ బహిరంగ సభ!
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లి వేదికగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరిట రేపు భారీ విజయోత్సవ మహాసభను నిర్వహించనున్నారు.
- కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్లో రేపు భారీ బహిరంగ సభ!
- Politics: నిరుద్యోగ వృద్ధి, సంక్షేమ పథకాలే హైలైట్.. కూటమి మహాసభలో కీలక తీర్మానాలకు సర్వం సిద్ధం!
AP News: మదనపల్లి వేదికగా అన్నమయ్య జిల్లా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” మహాసభ..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో రేపు (జూన్ 18) ఉదయం 10:30 గంటలకు మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్లో భారీ బహిరంగ సభను కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది
అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ రాష్ట్ర తెలుగు దశ పార్టీ సీనియర్ నాయకుడు రాటకొండ మధుబాబు..
1 readers have reacted