Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు!

Railway Junctions: ఆ రెండు స్టేషన్లకు మహర్దశ..! ఆ వ్యవస్త అందబాటులోకి వస్తే ఇక నో వెయిటింగ్!

 రైలు ప్రయాణం అనేది ప్రతి మధ్యతరగతి భారతీయుడికి ఒక గుర్తుగా నిలుస్తుంది. ఎంతోమంది జీవితాల్లో భావోద్వేగాల్ని మిగిల్చే రైలు ప్రయాణం, ఒక్కోసారి చక్కటి అనుభూతి

Published : 2025-07-28 16:54:00
Minister Lokesh: సింగపూర్ను చూసి స్ఫూర్తి పొందాలి... మంత్రి లోకేశ్!

రైలు ప్రయాణం అనేది ప్రతి మధ్యతరగతి భారతీయుడికి ఒక గుర్తుగా నిలుస్తుంది. ఎంతోమంది జీవితాల్లో భావోద్వేగాల్ని మిగిల్చే రైలు ప్రయాణం, ఒక్కోసారి చక్కటి అనుభూతిని అందిస్తే, మరికొన్ని సార్లు ఇబ్బందులకూ కారణమవుతుంది. అయినప్పటికీ, రైలు అంటే ఒక్క ఎమోషన్‌నే. ఇలాంటి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సమయపాలనతో చేయాలని భారతీయ రైల్వే ఎన్నో చర్యలు చేపడుతోంది.

Ravindra Meeting: ఏపీ ఆటో డ్రైవర్లకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లో డబ్బులు! వారికి మాత్రమే..!

ఈ దిశగా, అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి రైల్వే జంక్షన్లలో ఆధునిక వసతుల అమరికకు రూ.47.69 కోట్లను కేటాయించారు. ప్రయాణికులకు తరచూ ఎదురయ్యే రైలు ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు, ఇక్కడ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ పనులకు కాంట్రాక్టులు కేటాయించగా, నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

Phone pe: ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు బిగ్ అలర్ట్! ఆగస్టు 1 నుండి కొత్త రూల్స్!

ప్రస్తుతం గుంతకల్లు స్టేషన్‌లో ఉన్న మూడు సిగ్నలింగ్ క్యాబిన్ల స్థానంలో ఒకే ఒక అడ్వాన్స్‌డ్ సిగ్నలింగ్ క్యాబిన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కంప్యూటరైజ్డ్ విధానంలో పని చేస్తూ, డేంజర్ సిగ్నల్స్ దాటి వెళ్లే ప్రమాదాలను నివారించగలదు. తద్వారా ప్రమాదాల రిస్క్ తగ్గుతుంది.

Allotted Land: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఏకంగా రూ. వేల కోట్లు! ఈ ఐదు జిల్లాలకు మహర్దశ!

అయితే, ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అమలు ముందు గుంతకల్లు యార్డు విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ అమలు చేయగలమని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, రైలు ప్రయాణంలో భద్రత, సమయపాలనకు ఇది పెద్ద మైలురాయిగా మారనుంది.

Operation Mahadev: ఉగ్రవాదాన్ని మట్టుబెట్టిన ఆపరేషన్ మహాదేవ్.. శ్రీనగర్‌లో ముగ్గురు హతం!
మరో 20 ఏళ్లు వైకాపాకు అధికారంలో చోటు లేదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
AP CM: సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు…! మంత్రులతో కలసి సమీక్ష!
Cricket Association: హెచ్‌సీఏ అక్రమాల అంశం..! హైకోర్టులో సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్!
Special Trains: తిరుపతి - షిరిడి మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!
Bangkok shooting: బ్యాంకాక్‌లో కాల్పులు...! ఐదుగురు మృతి, ఆత్మహత్య చేసుకున్న దుండగుడు!

Spotlight

Read More →