Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Students Welfare: ఏపీలో వారందరికి పండగే! ఆ పథకం అమలు ఫ్రీగా ఒక్కొక్కరికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు!

ఇది కూడా చదవండి: AP Farmers: రైతులకు శుభవార్త! రూ.659.39 కోట్లు... 24 గంటల్లోనే డబ్బులు జమ! వారికి మాత్రమే...   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 జూలై 11న

Published : 2025-07-11 07:43:00

ఇది కూడా చదవండి: AP Farmers: రైతులకు శుభవార్త! రూ.659.39 కోట్లు... 24 గంటల్లోనే డబ్బులు జమ! వారికి మాత్రమే...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 జూలై 11న విద్యార్థులకు శుభవార్త (Good News)ను ప్రకటించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి (Minister Dola Sri Balaveeranjaneya Swamy) "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం" (Ambedkar Overseas Education Fund Scheme)ను మళ్లీ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇది 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా ఉన్న పథకం. ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు త్వరలో నియమాలు (Guidelines) రూపొందించి, మరింత మంది విద్యార్థులకు లబ్ధి (Benefit) కలిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Cash Transfer: తల్లికి వందనం నగదు ట్రాన్స్ఫర్... స్టేటస్ ఎలా చెక్ చేయాలి!

ఈ పథకం తొలిసారిగా 2016లో టీడీపీ (TDP – Telugu Desam Party) ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లో సుమారు 4,923 మంది విద్యార్థులకు రూ.364 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకాన్ని ప్రముఖ యూనివర్సిటీల (Top Universities) QS ర్యాంకింగ్స్ (QS Rankings) ఆధారంగా పరిమితం చేయగా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం దానిని విస్తరించాలనుకుంటోంది. గత ప్రభుత్వం వేసిన కఠిన నిబంధనలను (Strict Conditions) సడలించి, అర్హత (Eligibility) కలిగిన ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), మైనారిటీ (Minority), ఈబీసీ (EBC), కాపు (Kapu) విద్యార్థులకు లబ్ధి చేకూరేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Shocking News: మందుబాబులకు ప్రభుత్వం తాత్కాలికంగా షాక్! షాపులు బంద్.. ఎందుకంటే..!

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం (Financial Assistance) అందించనున్నారు. అదనంగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిర్వహణ ఖర్చుల (Maintenance Costs) కోసం మరో రూ.5 లక్షలు ఇచ్చే అవకాశముంది. పీజీ (PG), పీహెచ్‌డీ (Ph.D.), ఎంబీబీఎస్ (MBBS) వంటి కోర్సులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌‌గా... టైమింగ్స్ మారాయి!

గత ప్రభుత్వం ఈ పథకాన్ని "జగనన్న విదేశీ విద్య" (Jagananna Overseas Education)గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం (Coalition Government) ఈ పథకాన్ని మళ్లీ "అంబేద్కర్" (Ambedkar) పేరుతో అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతీ సంవత్సరం జులై, నవంబర్ (July, November) నెలల్లో దరఖాస్తులు (Applications) స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!

Flight Accident: కెనడాలో విషాదం..! గాలిలో విమానాలు ఢీకొని కేరళ యువ పైలట్ మృతి!

Chandrababu P4 Meeting: పీ4పై సమీక్ష.. చంద్రబాబు కీలక నిర్ణయం! 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు..

Free Coaching: ఆ విద్యార్థులకు మంత్రి విద్యా సంస్థల్లో ఐఐటీ, నీట్ ఉచిత కోచింగ్! ఉచిత భోజన, వసతి సౌకర్యం..

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!

Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!

Teacher Meeting: ఏపీలో స్కూల్ విద్యార్థులుతల్లిదండ్రులు రెడీగా ఉన్నారా.. ఈసారి చిన్న మార్పు.. పూర్తి షెడ్యూల్టైమింగ్స్ ఇవే!

AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!

UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →