TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Ravikumar: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు.! Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Ravikumar: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు.! Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Atchennaidu: ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛే బలం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు!

Atchennaidu: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది ఒక ముఖ్యమైన స్తంభమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయన పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 2026-05-03 11:58:00

సమాజం సజావుగా ముందుకు సాగాలంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ అవసరం..

ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే వారధిగా పత్రికా రంగం..

అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది ఒక ముఖ్యమైన స్తంభమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయన పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజం సజావుగా ముందుకు సాగాలంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ అవసరమని అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, అసమానతలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్న పాత్రికేయుల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే వారధిగా పత్రికా రంగం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. సమాచార యుగంలో వార్తల వేగం పెరిగినా, నిజ నిర్ధారణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన జర్నలిజం మరింత అవసరమని ఆయన సూచించారు.

అసత్య ప్రచారం, వదంతులు సమాజానికి హానికరమని హెచ్చరించిన మంత్రి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మీడియా ప్రధాన కర్తవ్యమని అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పాత్రికేయులు భయభ్రాంతులు లేకుండా తమ వృత్తిని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

చివరిగా, పత్రికా రంగం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని పేర్కొంటూ, నిజాయితీతో, ధైర్యంతో పనిచేస్తున్న పాత్రికేయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ హితానికి మీడియా మరింత బాధ్యతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Spotlight

Read More →