WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని!

Vasamsetti Subhash: కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. సీఎం చంద్రబాబు శ్రామికుడిలా పని చేస్తున్నారు! మంత్రి వాసంశెట్టి సుభాష్!

Vasamsetti Subhash: రాష్ట్రంలో కార్మికుల భద్రత, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కార్మికుడిలా నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

Published : 2026-05-02 14:24:00

అపార అవకాశాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి..

వైసీపీ ప్రభుత్వం 20 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలు మార్చేసింది..

రాష్ట్రంలో కార్మికుల భద్రత, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కార్మికుడిలా నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

కార్మికులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని మంత్రి సూచించారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, సుమారు 20 లక్షల భవన నిర్మాణ కార్మికుల జీవితాలు దెబ్బతిన్నాయని, వారి భద్రతను పట్టించుకోలేదని ఆరోపించారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఆస్పత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ‘మన మిత్ర’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని, దీని ద్వారా కార్మికులు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రోజుకు 18 గంటల పాటు శ్రామికుల్లా కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంగా తీసుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →