Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే?

Puramitra App: పురమిత్ర యాప్‌లో కొత్త అప్‌డేట్…! సమస్యలు ఇక దాచిపెట్టలేరు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన ‘పురమిత్ర యాప్’ మరింత ప్రభావవంతంగా మారుతోంది. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే

Published : 2025-12-22 10:55:00
Free Nutritious Food: ఏపీలో వారికి సూపర్ న్యూస్.. మూడేళ్ల పాటూ ఉచితంగా, వెంటనే దరఖాస్తు చేస్కోండి!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన ‘పురమిత్ర యాప్’ మరింత ప్రభావవంతంగా మారుతోంది. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యాప్‌లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా, ప్రజల నుంచి ఎక్కువగా వచ్చే సమస్యలపై నగరపాలక, పురపాలక కమిషనర్లు నేరుగా బాధ్యత వహించేలా కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఒకే అంశంపై ఒకే ప్రాంతం నుంచి ఐదుకు పైగా ఫిర్యాదులు వస్తే, అవి కమిషనర్ల లాగిన్‌లో ఆరెంజ్ కలర్ హాట్‌స్పాట్‌లుగా కనిపించేలా టెక్నాలజీని అప్‌డేట్ చేశారు.

Emergency Landing: శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్! నెదర్లాండ్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఈ హాట్‌స్పాట్‌లు ఏ ప్రాంతంలో ఏ సమస్య తీవ్రంగా ఉందో స్పష్టంగా చూపిస్తాయి. ఉదాహరణకు దోమల బెడద, తాగునీటి సరఫరా అంతరాయం, స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడం, పారిశుద్ధ్య లోపాలు వంటి అంశాలపై ఒకే ప్రాంతంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదైతే, ఆ ప్రాంతం వెంటనే అధికారుల దృష్టికి వస్తుంది. ఈ విధానంతో సమస్యలను పేపర్‌ల్లో కాకుండా క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించే అవకాశం లభిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

Greenfield Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!

కొత్త మార్గదర్శకాల ప్రకారం, కమిషనర్లు ప్రతిరోజూ ఉదయం తమ లాగిన్‌లో కనిపించే హాట్‌స్పాట్‌లను పరిశీలించి క్షేత్ర పర్యటనలకు వెళ్లాల్సిందే. అక్కడ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఫోటోలను పురమిత్ర యాప్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. సమస్య పరిష్కారమైన తర్వాత ఆరెంజ్ రంగులో ఉన్న హాట్‌స్పాట్ గ్రీన్ కలర్‌గా మారుతుంది. ఇది ప్రజలకు కూడా సమస్య పరిష్కారం జరిగిందని స్పష్టమైన సంకేతంగా మారుతుంది.

NationalHighways: జాతీయ రహదారులపై కేంద్రం గుడ్ న్యూస్.. 7 రోజుల్లో రూ.1.5 లక్షలు!!

రోడ్లు, కాలువలు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు వంటి పెద్ద పనులు అవసరమైతే, సంబంధిత ఇంజినీర్లు అంచనాలు సిద్ధం చేసి కౌన్సిల్ ఆమోదంతో నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలి. రోడ్లపై గుంతలు పూడ్చడం వంటి చిన్న పనులను ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సిటిజన్ చార్టర్‌ను కచ్చితంగా అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తాఖీదులు, చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పులతో ప్రజలకు మరింత దగ్గరగా పాలన సాగించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అధికారులు భావిస్తున్నారు.
 

Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక బాధ్యతలు అప్పగింపు!
Traffic Challans: మీ వాహనంపై చలాన్ ఉందా..? వాట్సాప్‌లోనే చెక్ చేయండి!
Tirumala Darshan: మార్చి నెల దర్శనాలకు నేటి నుంచే టికెట్లు…! టీటీడీ ఫుల్ షెడ్యూల్ ఇదే!
WhatsApp Governance: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్నీ వాట్సాప్‌లోనే! ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు...
Ragi Malt: రాగిజావ తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Praja Vedika: నేడు (22/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →