ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!

దేశంలో సూపర్ ఫాస్ట్ రైలుగా పేరుగాంచిన వందే భారత్ రైళ్ల(Vande Bharat trains)కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వందే భారత్ రైళ్లకు సంబంధించి.. రేణిగుంటలోని క్యారేజీ రిపేర్ షాప్ (CRS)లో మరమ్మతులు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ల పరిధిలోని రైళ్లకు రేణిగుంటలోని క్యారేజీ రిపేర్ షాప్‌లో మరమ్మతులు చేయనున్నారు. రైలు సర్వీసులు పెరగడంతో పాటుగా నిర్వహణ కోసం సెంటర్లు అవసరం కావడంతో రేణిగుంట సీఆర్ఎస్‌(CRS)ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల క్రితం ప్రయోగాత్మకంగా ఒక రైలుకు మరమ్మతులు చేయగా.. ఇప్పుడు మరిన్ని రైళ్లకు ఇక్కడ మరమ్మతులు చేసేందుకు ప్లాన్ చేశారు. ఒక రైలుకు మూడు నెలల క్రితం ప్రయోగాత్మకంగా మరమ్మతులు చేశారు.

ఇది కూడా చదవండి: AP Cabinet meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ ప్లేయర్‌కు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్!

జూన్ మొదటి వారంలో 8 పెట్టెల వందేభారత్ రైలుకు సిబ్బంది పది రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో మరో రైలును కూడా రేణిగుంటకు పంపారు. సీఆర్‌ఎస్‌(CRS)లోని అన్ని విభాగాల కార్మికులు ఈ వందేభారత్ రైళ్ల మరమ్మతుల్లో భాగస్వాములవుతారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది పాత్ర ముఖ్యమైనది. రెండు వందే భారత్ రైళ్లలో ఎలక్ట్రికల్ సమస్యలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇక్కడ ఎనిమిది వర్క్‌షాపులకు 1,614 మంది కార్మికులు అవసరమవుతారని అంచనా వేయగా.. ప్రస్తుతం 1,310 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ దాదాపు వరకు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు అథధికారులు. రేణిగుంట సీఆర్‌ఎస్‌(CRS)లో నెలకు 105 నుంచి 110 రైలు పెట్టెలను రికార్డు స్థాయిలో మరమ్మతులు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: AP Auto Drivers: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆటోడ్రైవర్లకు డబ్బులు.. ముహూర్తం ఫిక్స్!

ఈ మేరకు రాజమహేంద్రవరం నుంచి శిక్షణ పొందిన సిబ్బంది వచ్చి ఇక్కడి సిబ్బందికి సహాయం అందిస్తున్నారు.ఇక్కడి సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేశాఖ వందే భారత్ రైళ్ల మరమ్మతుల కోసం రూ.270 కోట్లు మంజూరు చేసింది. త్వరలో దీనికి సంబంధించిన షెడ్ల నిర్మాణం, నూతన పరికరాలు కొనుగోలు చేస్తామంటున్నారు అధికారులు. ప్రస్తుతం మూడు జోన్లకు సంబంధించినవే ఇక్కడికి వస్తున్నాయని.. భవిష్యత్తులో మరిన్ని రావచ్చు అంటున్నారు.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

Praja Vedika: నేడు (25/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..

Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!

Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!

Government Key Announcement: కరువు జిల్లాకు రూ.1,200 కోట్ల మరో ప్రాజెక్ట్.. 6,500 మందికి పైగా ఉద్యోగాలు!

Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!

AP New Ration Cards: కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడు? ఈ కీలక అప్‌డేట్ వెంటనే తెలుసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group