ఎంతోమంది ఇష్టంగా నాన్ వెజ్ను తింటుంటారు. వారానికి ఒక్కసారైనా సరే చికెన్ లేదా మటన్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. చికెన్ లేదా మటన్ శారీరక అభివృద్ధికి చాలా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా చికెన్లో ఉండే ప్రోటిన్ కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే ఈ చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత అస్సలే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో తెలుసుకుందాం.. మటన్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అయితే చాలా మంది మటన్ తిన్న తర్వాత శీతల పానీయాలు తాగడానికి ఆసక్తిచూపుతారు. అదే విధంగా మటన్ తిన్న తర్వాత తేనె లేదా పాలు, టీ అస్సలు తీసుకూకోడదంటున్నారు నిపుణులు, ఒక వేళ ఇవి తీసుకుంటే అవి విషపూరితంగా మారుతాయంట. కొన్ని సార్లు ప్రాణానికే ముప్పు వాటిల్లే ఛాన్స్ ఉంటుందంట. మటన్ లేదా చికెన్ తిన్న తర్వాత పాలు, పాల ఉత్పత్తులతో తయారు చేసిన స్వీట్స్ అస్సలే తీసుకోకూడదంట. దీని వలన జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అదేవిధంగా నాన్ వెజ్ తిన్న తర్వాత అస్సలే తేనె తీసుకోకూడదంట. ఇది మటన్, చికెన్ లాగానే శరీరంలో వేడి పెంచుతుందంట. కొన్ని సార్లు ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుందంట.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్న్యూస్.. కొత్తగా పింఛన్లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: