Health centers: గ్రామీణ ఆరోగ్యానికి బలమైన పునాది..! రూ.217 కోట్లతో రాష్ట్రంలో కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్‌లు!

తిరుమల శ్రీవారి భక్తులు గమనించవలసిన ముఖ్య సమాచారం. సెప్టెంబర్ 7న జరిగే చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం 12 గంటలపాటు మూసివేయబడనుంది. టీటీడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదివారం (సెప్టెంబర్ 7) మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం మూసివేసి, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తలుపులు తెరవనున్నారు. చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9.50 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు ఉంటుంది.

USA: అమెరికా చరిత్రలో తొలిసారి జనాభా క్షీణత..! నిపుణుల అంచనాలతో ఆందోళనలో వైట్‌హౌస్‌!

గ్రహణం ముగిసిన అనంతరం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు, పుణ్యాహవచనం నిర్వహించబడతాయి. తోమల సేవ, అర్చన వంటి కొన్ని ఆరాధన కార్యక్రమాలు అంతర్గతంగా మాత్రమే జరుగుతాయని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుండి భక్తులకు తిరిగి దర్శనానికి అనుమతి ఉంటుంది.

Railway Safety: రైల్వే శాఖ కీలక నిర్ణయం! మొత్తం 1,782 కోచ్లలో.. ఇక ఆ సమస్యలకు చెక్!

ఈ నేపథ్యంలో ఆదివారం ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి అన్నప్రసాద పంపిణీ నిలిపివేయబడుతుంది. సోమవారం ఉదయం 8.30 గంటల నుండి అన్నప్రసాదం మళ్లీ ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులు ఈ మార్పులను ముందుగానే గమనించి తమ యాత్రా ప్రణాళికలు సవరించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Gold Silver: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!
Praja Vedika: నేడు (6/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Shobhita Dhulipala: శోభిత దూళిపాళ్ల మెసేజ్ చూశారా! పెళ్లయిన సంవత్సరంలోనే ఇది అన్నమాట సంగతి!
Free Bikes: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! ఉచితంగా బైకులు... దరఖాస్తు వివరాలు!
Sarvepalli Radhakrishnans : ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం!
Forest Department: ఏనుగుల దాడులకు చెక్..! ఆధునిక టెక్నాలజీతో అటవీ శాఖ సరికొత్త వ్యూహం!
Flight suffers: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఊపిరి బిగబట్టిన క్షణాలు!