PM Modi: మోదీ అమెరికా పర్యటన రద్దు! ట్రంప్ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు!

ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాల కోసం సిద్ధతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా భక్తుల భారీ రద్దీ ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున రెండున్నర లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భక్తుల సౌలభ్యం కోసం అనేక చర్యలు చేపడుతున్నారు.

TTD: భక్తులకు అలర్ట్‌..! తిరుమలలో సేవలు రద్దు..! టీటీడీ కీలక ప్రకటన!

ఇప్పటి వరకు దసరా సందర్భంగా అంతరాలయ దర్శనం పేరుతో రూ.500 టికెట్లు విక్రయించేవారు. కానీ రద్దీ కారణంగా భక్తులకు ముఖమండపం వరకే అనుమతి ఇచ్చేవారు. దీంతో భక్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈసారి అలాంటి సమస్యలు రాకుండా పూర్తిగా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, కేవలం రూ.300 ముఖమండప దర్శనం మాత్రమే అనుమతించనున్నారు. దసరా తర్వాత మళ్లీ రూ.500, రూ.300, రూ.100, ఉచిత టికెట్లతో భక్తులకు దర్శన అవకాశాలు కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.

Health centers: గ్రామీణ ఆరోగ్యానికి బలమైన పునాది..! రూ.217 కోట్లతో రాష్ట్రంలో కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్‌లు!

ప్రతీ ఏటా దసరా ఉత్సవాల్లో 12 నుంచి 15 లక్షల మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమై అక్టోబర్ 2తో ముగియనున్న ఈ ఉత్సవాలకు రోజువారీగా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. మొదటి నాలుగు రోజుల్లో 70 వేల నుంచి లక్ష మంది, తరువాతి రోజుల్లో రెండు లక్షల వరకు, ప్రత్యేకంగా మూలా నక్షత్రం రోజున రెండున్నర లక్షల భక్తులు దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

USA: అమెరికా చరిత్రలో తొలిసారి జనాభా క్షీణత..! నిపుణుల అంచనాలతో ఆందోళనలో వైట్‌హౌస్‌!
Railway Safety: రైల్వే శాఖ కీలక నిర్ణయం! మొత్తం 1,782 కోచ్లలో.. ఇక ఆ సమస్యలకు చెక్!
Gold Silver: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!
Praja Vedika: నేడు (6/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Shobhita Dhulipala: శోభిత దూళిపాళ్ల మెసేజ్ చూశారా! పెళ్లయిన సంవత్సరంలోనే ఇది అన్నమాట సంగతి!
Free Bikes: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! ఉచితంగా బైకులు... దరఖాస్తు వివరాలు!
Sarvepalli Radhakrishnans : ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం!