Personal Loan: ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్‌ అప్లై చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!

ఉత్తరప్రదేశ్‌లోని ఘటల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Massive Theft: బాపట్లలో భారీ చోరీ..! రూ.1.85 కోట్లు విలువైన వస్తువులు దొంగిలింపు!

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కాస్గంజ్ నుంచి రాజస్థాన్‌లోని గోగామేడికి పాదయాత్రలో వెళ్తున్న యాత్రికులు ట్రాక్టర్ ట్రాలీలో ఉన్నట్లు సమాచారం.

Electricity: ఏపీ గ్రామాలకు శుభవార్త..! ఇకపై నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్!

ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికులు వెంటనే రక్షణ చర్యల్లో పాల్గొని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.

ఏపీలో రవాణా రంగానికి బంపర్ బూస్ట్! పక్క పక్కనే రెండు ఎయిర్పోర్టులు! భూసేకరణ వేగవంతం!
DSC: ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పు..! సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా!
Bank Holiday: దేశవ్యాప్తంగా సోమవారం బ్యాంకులకు సెలవు! ఎందుకో తెలుసా!
Road Extension: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.14,666 కోట్లతో...2 లేన్ రోడ్లు 4 లైన్లుగా.. 4 లైన్లు 6 లైన్లుగా విస్తరణ!
Crime: బాపట్ల జిల్లాలో కలకలం.. రూ.కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మాయం! సినిమా స్టైల్‌లో దొంగతనం!