కేంద్రమంత్రి కిన్జర్ రామ్మోహన్ నాయుడు విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి విడత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయని జీఎంఆర్ సంస్థ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: సరికొత్త రికార్డు సాధించిన శంషాబాద్ ఎయిర్పోర్టు! దేశంలోనే అగ్రస్థానం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!
వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..
రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..
రుషికొండ ప్యాలెస్పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..
ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!
సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!
మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: