Spiritual Experience: పంచభూతాల ఆలయ యాత్ర! ఒక ఆధ్యాత్మిక అనుభవం!

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్ల వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అనర్హులు ఎక్కువమంది ఈ పింఛన్లు తీసుకుంటున్నారనే అనుమానంతో ప్రభుత్వం ఇటీవల కఠిన చర్యలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక శిబిరాల్లో వైద్యులు వికలత్వ శాతం నిర్ధారించారు. పరీక్షల్లో 40 శాతం కంటే తక్కువ వికలాంగత ఉన్నవారికి పింఛన్లు నిలిపివేస్తూ నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు అందుకున్న వారిలో 96% మంది అప్పీలు చేసుకున్నారు. దీంతో అప్పీలు చేసిన వారికి కూడా సెప్టెంబర్ నెల పింఛన్లు ప్రభుత్వం పంపిణీ చేసింది.

Visakhapatnam Glass Skywalk : విశాఖలో కొత్త అడ్వెంచర్ స్పాట్.. గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్! వారంలో ఆరంభం!

ఈ క్రమంలో నకిలీ సదరం సర్టిఫికేట్లు ఇచ్చిన వైద్యులపై కూడా చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అర్హులైన వారికి అన్యాయం జరగకూడదని కోరుతూ, నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల సేవాసమితి ముఖ్యమంత్రికి అర్జీ సమర్పించింది. దీనిపై సీఎం కార్యాలయం స్పందించి, ఒక నెలలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Car Price: పండగ గిఫ్ట్‌ ఇచ్చిన రెనో..! క్విడ్, ట్రైబర్, కైగర్ ధరలు భారీగా డౌన్‌!

ఇక అప్పీలు చేసినవారిని మరోసారి స్క్రీనింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారిని వృద్ధాప్య పింఛన్ల జాబితాలో చేర్చుతారు. రెండోసారి పునఃపరిశీలన తర్వాత కూడా నకిలీ అని తేలితే.. అలాంటి పింఛన్లను రద్దు చేస్తారు. అలాగే నకిలీ సదరం సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై కూడా చర్యలు తప్పనిసరిగా తీసుకోనున్నట్లు సమాచారం.

Russian oil: రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటాం.. నిర్మలా సీతారామన్!
Blood Moon/ Lunar Eclipse: బ్లడ్ మూన్... టోటల్ లూనార్ ఎక్లిప్స్! సెప్టెంబర్ 7-8న లైవ్‌లో చూడాలనుకుంటున్నారా!
Usa India: భారత్ అమెరికా సంబంధాలు.. వైరం ముగిసిందా!
Chandrababu Comments: చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్.. ఆ ఒక్క కారణంగానే ఈ కీలక నిర్ణయం! అందుకే ఇదంతా..
Hydropower Project: భూటాన్‌లో అదానీ పవర్ భారీ అడుగు..! రూ.6 వేల కోట్లతో 570 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు!
Medical Shops: నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం..! ప్రభుత్వ సబ్సిడీతో జనరిక్ షాపుల ఏర్పాటు!