తేదీ 23-08-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 23 ఆగస్టు 2025 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ గండి బాబ్జి గారు (ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్సీడ్స్ గ్రోవర్న్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్)
2. శ్రీ ఎస్. రాజశేఖర్ గారు (ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)