Qatar News: తెలుగు ఐక్యతకు నిదర్శనం! ఖతర్‌లో వైభవంగా తెలుగు భాషా దినోత్సవం!

రిలయన్స్‌ జియో దేశంలోని అగ్రగామి టెలికాం సంస్థగా మరోసారి వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. సెప్టెంబర్‌ 5న తన తొమ్మిదవ వార్షికోత్సవంను పురస్కరించుకొని జియో బంపర్‌ ఆఫర్లు ప్రకటించింది. ఇప్పటికే తమ యూజర్ల సంఖ్య 50 కోట్ల మార్కును అధిగమించిందని జియో గర్వంగా వెల్లడించింది. ఈ గొప్ప మైలురాయిని పురస్కరించుకుంటూ ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవాలని నిర్ణయించింది.

Praja Vedika: నేడు (4/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రత్యేకంగా అపరిమిత డేటా ఉచితం ఆఫర్‌ను ప్రకటించడం వినియోగదారులకు నిజమైన పండగలాంటిదే. సెప్టెంబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 5 వరకు రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా ఉచితంగా అందించనుంది. అంతేకాదు, వార్షికోత్సవ వీకెండ్‌ ఆఫర్ కింద సెప్టెంబర్‌ 5 నుంచి 7 వరకు 5జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ప్రస్తుత ప్లాన్ సంబంధం లేకుండా అపరిమిత 5జీ డేటా లభించనుంది. అదే సమయంలో 4జీ వినియోగదారుల కోసం రూ.39 ప్రత్యేక రీచార్జ్‌తో రోజుకు గరిష్ఠంగా 3జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది.

New Pensions: శుభవార్త! ఏపీలో వారందరూ పెన్షన్లు అప్లై చేసుకోండి! వచ్చే నెల నుండే రూ.4 వేలు!

ఇక మరో కీలక బహుమతిగా, జియో హోం సేవలను రెండు నెలలపాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అదనపు ఖర్చు లేకుండా ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్లు వినియోగదారులకు నిజమైన వరప్రసాదమని చెప్పవచ్చు. జియో తొమ్మిదో వార్షికోత్సవం వినియోగదారులందరికీ డేటా ఫెస్టివల్‌గా మారింది.

Holidays: పలు జిల్లాల్లో వరుసగా మూడు రోజుల సెలవులు.. ఎక్కడో.. ఎందుకో తెలుసా!
Government holiday: శుభవార్త.. ఆ రోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం!
Nominated List: ఏపీలో మరో 11 కార్పోరేషన్లకు బోర్డు డైరెక్టర్ల నియామకం! నామినేటెడ్ లిస్ట్ పూర్తి వివరాలు ఇవిగోండి..
Be careful : టాబ్లెట్లను విరిచి వేసుకుంటున్నారా.. జాగ్రత్.. నిపుణుల సలహా ఏమిటంటే!
రాష్ట్ర 5వ ఆర్ధిక సంఘం సభ్యులతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం! గ్రామ–పట్టణ అభివృద్ధికి నూతన రోడ్‌మ్యాప్..!
AP CM: వైసీపీ ఓ మోసపూరిత పార్టీ..! సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్!
Nellore: ఆ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించండి! జనసేనా డిమాండ్!