Nellore: ఆ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించండి! జనసేనా డిమాండ్!

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీని ఒక ఫేక్ పార్టీగా అభివర్ణించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు చూసినా.. ఇంత దిగజారిపోయిన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. నేరాలకే అండగా నిలిచే వైసీపీ ఎప్పటికప్పుడు విషప్రచారం చేస్తూనే ఉందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని తాను విషవృక్షం అని పిలుస్తున్నానని స్పష్టం చేశారు.

Gold rates: బంగారం ధరల్లో ఆల్ టైమ్ రికార్డు.. పసిడి కొత్త ఎత్తులు!

రైతుల అంశంపైనా సీఎం స్పందించారు. ఈ ఏడాది పంటల కోసం ఎరువుల వినియోగాన్ని కాస్త తగ్గించి.. సుమారు 33 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం టార్గెట్‌ ఫిక్స్‌ చేసి.. ప్రతి జిల్లాలో అవసరమైన ఎరువులు అందిస్తోందన్నారు. ప్రస్తుతం 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. ఇందులో మార్క్‌ఫెడ్‌ వద్ద 81,750 మెట్రిక్ టన్నులు ఉన్నాయని వివరించారు.

Panchayat elections : పంచాయతీ ఎన్నికల వాయిదాపై హైకోర్టు.. గ్రామీణ ప్రజల డిమాండ్!

నెల్లూరు జిల్లా రైతులు ఈ ఏడాది ఎక్కువ యూరియా వాడారని సీఎం వెల్లడించారు. రెండు పంటలు వేయడం వల్ల అక్కడ వినియోగం అధికమైందని చెప్పారు. రైతుల అవసరాలు తీర్చేందుకు అన్ని జిల్లాల్లో సమయానికి యూరియా సరఫరా చేస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు.

Tirumala: శ్రీవారికి భక్తుడి ఖరీదైన కానుక..! ఏకంగా రూ.1.33 కోట్ల..!
Pay dues : బకాయిలు చెల్లించండి.. హామీలు నెరవేర్చండి అంటూ బంద్ పిలుపు!
Asia Cup: ఇదేమీ ట్విస్ట్ రా అయ్యా! తిలక్ వద్దు.. అతనే ముద్దు! మూడవ స్థానంలో ఆయనే ఫిక్స్ అంట!
Horror Railway station: రైల్వే స్టేషన్ లో తిరుగుతున్న దెయ్యం! ఏడుపులు... అరుపులు! భయంకరంగా మారిన...
Lokesh Speech: దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములు.. శంకుస్థాపన చేసిన లోకేశ్‌! వచ్చే ఏడాది మార్చి 16 నాటికి..
Indirammas houses : ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్ స్టీల్.. పేదల కోసం ప్రభుత్వ ముందడుగు!
Minister Invite: ఎలా వస్తానో చెప్పను.. వస్తాను అని బాలయ్య మాటిచ్చారు! బాలయ్యతో మంత్రి సరదా సంభాషణ!