High Court: ఉత్కంఠ భరితంగా మారిన స్థానిక ఎన్నికలకు బ్రేక్! హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఇప్పుడు మరో సువర్ణావకాశం లభించింది. అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈబీ–5 ఇమిగ్రేషన్‌ పథకం ద్వారా కేవలం పెట్టుబడి పెట్టడం ద్వారా గ్రీన్‌కార్డు పొందవచ్చు. ఈ పథకం గురించి ది న్యూయార్క్ ఇమిగ్రేషన్ ఫండ్ అటార్నీ ఇలియా ఫిష్‌కిన్ వివరాలు వెల్లడించారు. ఆయన ప్రకారం, ఈ పథకం పెట్టుబడిదారులకు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా అమెరికా పౌరసత్వం పొందే అవకాశం ఇస్తుంది.

5G Android Phones: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! ఉచితంగా 5జీ ఆండ్రాయిడ్ మొబైల్స్.. త్వరపడండి!

ఈ పథకం ప్రకారం, ఒక కుటుంబం కనీసం రూ.7 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి అమెరికాలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండాలి. పెట్టుబడి పెట్టిన వ్యక్తి కనీసం 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఈ నిబంధనలను పాటించిన వారికి గ్రీన్‌కార్డు పొందడం చాలా సులభమని ఆయన తెలిపారు.

నిరుద్యోగులకు లోకేశ్ తీపికబురు.. పక్కా ప్లాన్ రెడీ - డీఎస్సీ, టెట్ షెడ్యూల్ ఖరారు.!

ఇలియా ఫిష్‌కిన్ మాట్లాడుతూ, అమెరికా ప్రభుత్వం పెట్టుబడిదారులకు మార్గదర్శకత్వం అందించడానికి ప్రాంతీయ ఇమిగ్రేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ సెంటర్లు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు సరైన అవగాహన కల్పిస్తాయి. ప్రతి పెట్టుబడిదారుడు ఈ సెంటర్ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు.

Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

ఈ పథకం కింద ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టినప్పుడు, ఆయనతో పాటు భార్య, భర్త మరియు 21 ఏళ్ల లోపు వివాహం కాని పిల్లలకు కూడా గ్రీన్‌కార్డు లభిస్తుంది. అందువల్ల, ఇది కేవలం పెట్టుబడిదారుడికే కాకుండా, మొత్తం కుటుంబానికి లాభదాయకమైన పథకంగా భావిస్తున్నారు.

Forest Department: అటవీశాఖ 791 పోస్టుల స్క్రీనింగ్ ఫలితాలు విడుదల.. వేలమంది మెయిన్స్‌కు అర్హులు!

ఇలియా ఫిష్‌కిన్‌తో పాటు ఈబీ–5 ఐవీఈ భాగస్వామి పి. సుబ్బరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన తెలిపారు, ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. ఈబీ–5 పథకం ద్వారా భారతీయులు అమెరికాలో స్థిరపడడమే కాకుండా, తమ వ్యాపారాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించుకునే అవకాశం ఉందని చెప్పారు.

Johnson and Johnson: అమెరికా కోర్టు ఆదేశం.. బాధిత కుటుంబానికి భారీ పరిహారం.. టాల్కమ్ పౌడర్ కేసులో జాన్సన్ & జాన్సన్‌కు!
యువతకు విదేశీ డ్రీమ్స్.. 23 విభాగాల డాటాబేస్ ఇంటిగ్రేట్.. త్వరలో ప్రారంభం! లోకేశ్ కీలక ప్రకటన!
Chandrababu Naidu: రేపు నెల్లూరు జిల్లాకు సీఎం చంద్రబాబు...! పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం..!
Transfers in AP: ఏపీలో పలువురు సీనియర్ అధికారుల బదిలీ..! 31 మంది ఏఐఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు..!
Whatsapp: అకౌంట్ హ్యాక్ భయపడకండి! ఈ 5 దశల్లో సురక్షితంగా వాట్సాప్ రికవరీ చేయండి..!