ఈ నెల 12 లేదా 14న తల్లికి వందనం పథకం అమలుచేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు.. ప్రజాప్రతినిధుల పనితీరుతో పాటు, పథకాల అమలుపై కీలక సూచనలు చేశారు. తల్లికి వందనం తర్వాత వెంటనే రైతులకు ఆర్థిక సాయం అందిస్తామన్న హమీని కూడా అమలుచేయనున్నట్టు తెలిపారు. తల్లికి వందనం తర్వాత అన్నదాతా సుఖీభవను ఈ నెలాఖరు లోపు అమలుచేస్తామన్నారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కీలక పథకాల అమలుపై చంద్రబాబు ఇచ్చిన సమాచారం పార్టీ శ్రేణులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. 2024 ఎన్నికల వేళ బాబుష్యూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో ఇచ్చిన అన్ని హామీల అమలుతో కూటమిప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందని వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!
మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!
ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్పోర్ట్ రేంజ్లో కొత్త లుక్!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: