ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్గా... టైమింగ్స్ మారాయి!
మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు తెలంగాణ (Telangana) లోని భద్రాచలం (Bhadrachalam) వద్ద రెండు రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద భారీగా పెరుగుతోంది. పోలవరం (Polavaram) ప్రాజెక్టు స్పిల్ వే వద్ద శనివారం సాయంత్రానికి నీటి మట్టం 31.50 మీటర్లకు పెరిగింది. 48 గేట్ల నుంచి 7.50 లక్షల క్యూసెక్కుల నీరు స్పిల్ ఛానల్ ద్వారా గోదావరిలోకి ప్రవహిస్తోంది. గోదావరి (Godavari) మధ్యలో ఉన్న భద్రకాళీసమేత వీరేశ్వరస్వామి ఆలయ కొండ మెట్ల వరకు నీరు చేరింది. పట్టిసీమ రేవులో వరద గోదారమ్మను వీక్షించేందుకు స్థానికులతో పాటు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. వరద తీవ్రత దృష్ట్యా పోలవరం, పురుషోత్తపట్నం మధ్య తిరిగే రేవులాంచీ రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Chandrababu Tour: ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన! కేంద్రమంత్రులతో భేటీలు..
Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!
Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!
Employment News: ఆ ఉద్యోగస్తులకు ప్రభుత్వం శుభవార్త! కేబినెట్ సబ్ కమిటీ పలు మార్లు!
Godavari River: గంట గంటకు పెరుగుతున్న గోదావరి... లోతట్టు ప్రాంతాల ప్రజలుకు హెచ్చరిక!
Visa: అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్... అదనపు ఫీ ఎంత అంటే!
Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!
Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!
RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!
Hero Prabhas: ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్! కారణం తెలిస్తే అవాక్కవుతారు!
Donald Trump: ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్..! భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: