AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం! EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌... వడ్డీ రేట్ల పై కీలక నిర్ణయం! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! YONO 2.0: UPI చెల్లింపులు మరింత ఈజీ! SBI నుండి యోనో 2.0 లాంచ్... PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. Natural Remedies: రోజూ ఇవి తింటే షుగర్, బీపీ... జీర్ణ సమస్యలకు గుడ్‌బై! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం! EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌... వడ్డీ రేట్ల పై కీలక నిర్ణయం! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! YONO 2.0: UPI చెల్లింపులు మరింత ఈజీ! SBI నుండి యోనో 2.0 లాంచ్... PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. Natural Remedies: రోజూ ఇవి తింటే షుగర్, బీపీ... జీర్ణ సమస్యలకు గుడ్‌బై!

NSTI Vizag: విశాఖకు స్కిల్ హబ్ హోదా…! కేంద్ర మంత్రితో లోకేశ్‌ కీలక భేటీ..!

2025-12-15 15:09:00
Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీ పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచే దిశగా ఈ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవసాయ శాఖ మంత్రి జయంత్ చౌదరితో లోకేశ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI)ను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను లోకేశ్‌ అధికారికంగా వినిపించారు. ఇది రాష్ట్ర యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించడంలో కీలకంగా మారుతుందని ఆయన వివరించారు.

Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్!

విశాఖ జిల్లా పెదగంట్యాడ ప్రాంతంలో NSTI కోసం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే గుర్తించినట్లు లోకేశ్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంస్థ ఏర్పాటుతో అధ్యాపకుల శిక్షణ, ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్ డెవలప్‌మెంట్, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో విశాఖ ఒక ప్రాంతీయ నైపుణ్య కేంద్రంగా ఎదుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుండేలా ఈ సంస్థ దోహదపడుతుందని స్పష్టం చేశారు.

USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.!

అదేవిధంగా రాష్ట్రంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCBET) అర్హతలను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేయాలని లోకేశ్‌ కోరారు. దీని ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధమవుతాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను పరిశ్రమలతో అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా లోకేశ్‌ తెలిపారు.

IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం!

ఈ పర్యటనలో భాగంగా పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేశ్‌కు పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో కూడా లోకేశ్‌ భేటీ కానున్నారు. విద్య, ఐటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఎంపీలు కూడా పాల్గొన్నారు.

కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ భేటీ! విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ..
Andhra Pradesh Government: ప్రభుత్వ సేవలు ఇక మీ ఇంటి వద్దకే.. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసే సింపుల్ ప్రాసెస్ ఇదే!!!
First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది!
CIC: రాష్ట్రపతి చేతుల మీదుగా CICగా బాధ్యతలు.. 9 ఏళ్ల తర్వాత పూర్తి సామర్థ్యంతో పని చేయనున్న!
న్యూ ఇయర్ 2026 ఆఫర్.. జియో కొత్త ప్లాన్లు విడుదల! యూజర్లకు పండగే - 18 నెలల జెమిని ప్రో ఉచితం!
ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త! రూ.2వేలు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం.. త్వరపడండి!

Spotlight

Read More →