Indian Railways: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే సంచలన నిర్ణయం.. Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! YCP Big Shock: జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌... టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. అదే బాటలో మరో ఇద్దరు కార్పొరేటర్లు.. CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్! Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు గుడ్ న్యూస్! గతంలో రద్దు… ఇప్పుడు పునరుద్ధరణ..! పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! నయీ చేతన 4.0... మహిళల మౌనం బలహీనత కాకూడదు! కేంద్ర మంత్రి పిలుపు! Roshans performance: కొడుకు సినిమా చూసి సుమ కంటతడి.. రోషన్ నటనకు ఎమోషనల్! AU Alumni: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ఘనంగా A.U. సెంటెనరీ అలుమ్ని మీట్! పాల్గొన్న టీడీపీ ప్రముఖులు! Indian Railways: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే సంచలన నిర్ణయం.. Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! YCP Big Shock: జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌... టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. అదే బాటలో మరో ఇద్దరు కార్పొరేటర్లు.. CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్! Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు గుడ్ న్యూస్! గతంలో రద్దు… ఇప్పుడు పునరుద్ధరణ..! పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! నయీ చేతన 4.0... మహిళల మౌనం బలహీనత కాకూడదు! కేంద్ర మంత్రి పిలుపు! Roshans performance: కొడుకు సినిమా చూసి సుమ కంటతడి.. రోషన్ నటనకు ఎమోషనల్! AU Alumni: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ఘనంగా A.U. సెంటెనరీ అలుమ్ని మీట్! పాల్గొన్న టీడీపీ ప్రముఖులు!

Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు!

2025-12-11 21:59:00
Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే?

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం గురువారం రాజకీయ చర్చలతో కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘కాఫీ కబుర్లు’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొని మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో నేరుగా మాట్లాడారు. పార్టీకి కొత్త దిశను, శిక్షణ పద్ధతులకు మరింత శక్తివంతమైన రూపాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సమావేశం సాగింది.

ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

చంద్రబాబు ప్రారంభంలోనే గతంలో పార్టీ శిక్షణల పరిస్థితులను గుర్తుచేశారు. “ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద, ఎండలో కూర్చొని శిక్షణలు తీసుకునేవాళ్లం. ఏసీలు, హాల్లు, సౌకర్యాలు అన్నవి అప్పట్లో ఊహ కూడా కాదు. ఇప్పుడు సమయం మారింది… పనిమార్గాలు కూడా మారాలి” అని ఆయన చెప్పారు. ఆధునిక రాజకీయాల్లో నాయకులు తమ నాయకత్వాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025!

ప్రతి కార్యకర్తకు పార్టీ సిద్ధాంతాలు, ఆత్మీయత, భావజలం స్పష్టంగా తెలియాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు “పార్టీని నిలబెట్టేది కార్య‌కర్తలే. వారి ఆలోచనలు, వారి క్రమశిక్షణే మన బలం” అని ఆయన గుర్తుచేశారు. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ప్రజలతో సంభాషణ మరింత సులభమైందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల!

ఈ సందర్భంగా చేపట్టుతున్న సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఆయన వివరించారు. అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి, తల్లికి వందనం వంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికే లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా మహిళల ఓటు బ్యాంక్‌ ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ, దానిని కాపాడే బాధ్యత నేతలపై ఉందని సూచించారు.

Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!

ప్రతి పోలింగ్ బూత్‌లో బలాబలాలు అంచనా వేసి, బూత్ వారీగా బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. “ఎక్కడ సమర్థ నాయకత్వం ఉంటే అక్కడ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి. బలహీన ప్రాంతాన్ని మంచి నాయకుడు బలపరుస్తాడు. కానీ బలహీన నాయకుడికి బలమైన నియోజకవర్గం ఇచ్చినా అది బలహీనమే అవుతుంది” అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!!

2019 నుంచి 2024 మధ్య రాష్ట్రవ్యవస్థపై జరిగిన విషయాలు గురించి మాట్లాడుతూ, “ప్రణాళికలు, వ్యవస్థలు చెదిరిపోయాయి. వాటిని మళ్లీ గాడిలో పెట్టాం. ఇప్పుడు ప్రతి విభాగం ప్రజల కోసం పనిచేసే స్థితిలోకి వచ్చింది” అని అన్నారు. పింఛన్లకే ఏటా రూ.33 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, ఇది సామాజిక భద్రతకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమని తెలిపారు.

Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు!

ఎన్నికల రాజకీయాలపై మాట్లాడిన చంద్రబాబు, “డబ్బు పెడితే ఎన్నిక గెలుస్తాం అన్న భావన తప్పు. మనం చేసే పనులు, ప్రజల మీద మన నమ్మకం ఇవే ఎన్నికల్లో గెలిపిస్తాయి. పని చేయడం ఒక వైపు… చేసిన పనిని ప్రజలకు చేరవేయడం మరో ముఖ్యమైన పని” అని అన్నారు.

Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా!

సమావేశం మొత్తం వ్యవస్థపరమైన మార్పులు, రాజకీయ శిక్షణ, మరియు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘కాఫీ కబుర్లు’ పేరుతో చంద్రబాబు చేపట్టిన ఈ ఇంటరాక్షన్ కార్యక్రమం రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాల్లో కూడా కొనసాగనుంది.

Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..!
Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్!

Spotlight

Read More →