Karnataka: క‌ర్ణాట‌క‌లో టీ, కాఫీ, పాల అమ్మ‌కాలు బంద్‌..! కార‌ణ‌మిదే!

 కర్ణాటకలో జీఎస్టీ నోటీసులపై చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. కొన్ని బేక

Published : 2025-07-23 13:08:00
AP Forest Department: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు..! 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

కర్ణాటకలో జీఎస్టీ నోటీసులపై చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. కొన్ని బేకరీలు, షాపుల్లో టీ, కాఫీ, పాల అమ్మకాలు నిలిపివేశారు. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే అందుబాటులో ఉంచారు. చాలా మంది వ్యాపారులు యూపీఐ పేమెంట్లను నిలిపేసి కేవలం నగదు లావాదేవీలకే పరిమితమయ్యారు.

Investopia: ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు! సీఎం ప్రసంగం ముఖ్య విషయాలు ఇవే!


జీఎస్టీ శాఖ తాము లక్ష్యంగా మారామని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నోటీసులు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. చిరు వ్యాపారుల ప్రతినిధులతో చర్చించేందుకు ఆయన మధ్యాహ్నం 3 గంటలకు తన నివాసంలో భేటీ కావనున్నారని ప్రకటించారు.

Cabinet: కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం ఫిక్స్! ఇన్, అవుట్ లిస్టులో వారి పేర్లు!


ఇదిలా ఉండగా, 2021 నుంచి 2024 మధ్యకాలంలో యూపీఐ, డిజిటల్ చెల్లింపుల ఆధారంగా జీఎస్టీ శాఖ ఈ డ్రైవ్ చేపట్టింది. రూ.20 లక్షలు (సేవలు), రూ.40 లక్షలు (వస్తువులు) మించిన ఆన్‌లైన్ లావాదేవీలను ఆధారంగా చేసుకుని వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తోంది.

Medical Seats: తెలంగాణకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం..! ఆ 36% మెడికల్‌ సీట్లు ఏపీకే, విద్యార్థులకు సూపర్ న్యూస్!
Farmers: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 15న ఫిక్స్! రెడీగా ఉండండి.. పూర్తి వివరాలివే..!
Sabari Express: శబరి ఎక్స్ ప్రెస్ ప్రయాణ వేళల మార్పు! తిరుపతి టైం ఇలా, కొత్త నెంబర్..!
Stamp Duty: ఏపీ ప్రజలకు శుభవార్త! స్టాంపు డ్యూటీ పై భారీ తగ్గింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
India Pakistan: పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌! ఆగస్టు 24 వరకు..!
Tirumala Tirupati: టీటీడీ భక్తులకు బిగ్ అప్డేట్! వారికి ఇక నుండి అవి రద్దు!

Spotlight

Read More →