Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

India Pakistan: పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌! ఆగస్టు 24 వరకు..!

 భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు గగనతలపై మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. పాక్‌ విమానాలకు భారత్ గగనతలాన్ని ఉపయోగించేందుకు ఉన్న నిషేధాన్ని మరోసారి పొడిగించింది.

Published : 2025-07-23 09:21:00
Tirumala Tirupati: టీటీడీ భక్తులకు బిగ్ అప్డేట్! వారికి ఇక నుండి అవి రద్దు!

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు గగనతలపై మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. పాక్‌ విమానాలకు భారత్ గగనతలాన్ని ఉపయోగించేందుకు ఉన్న నిషేధాన్ని మరోసారి పొడిగించింది. తాజాగా ఈ నిషేధాన్ని ఆగస్టు 23 వరకు విస్తరించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్‌లో (ట్విట్టర్) ప్రకటించారు.

Weather Report: విఫా తుఫాన్ ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు! ప్రజలకు అలెర్ట్!


"పాకిస్థాన్ విమానాల భారత గగనతల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగించాం. ఇది ప్రస్తుత భద్రతా పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం" అని ఆయన స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం, పాకిస్థాన్ తీసుకున్న తాజా చర్యలకు బదులుగా తీసినట్లు తెలుస్తోంది. గత వారం పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ భారతీయ విమానాలపై తమ గగనతల ప్రవేశాన్ని ఆగస్టు 24 వరకు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలపై వర్తించనుంది.

Praja Vedika: నేడు (23/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ఇండియా ఈ నెల 24 వరకు పాకిస్థాన్ విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు ప్రస్థానం ఏప్రిల్ 30న ప్రారంభమైంది. అప్పట్లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన నేపథ్యంలో భారత్ తొలిసారి నిషేధాన్ని అమలు చేసింది. ఆ తర్వాత జూలై 24 వరకు పొడిగించి, ఇప్పుడు మళ్లీ ఆగస్టు 23 వరకు పొడిగించింది.

Pension: ఏపీలో పెన్షన్ పథకం పై కీలక నిర్ణయం! వారందరికీ కట్.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!
Model Township: మురికివాడకు మహార్దశ! అదానీ అండతో మోడల్ టౌన్ షిప్ గా మారనున్న ఆ ప్రాంతం!
Andhra Pradesh: ఏపీలో జిల్లాలు,మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!
NTPC Notification: 2025 భారీ నోటిఫికేషన్! భారత రైల్వే NTPC ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు!

Spotlight

Read More →