Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు!

India Pakistan: పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌! ఆగస్టు 24 వరకు..!

 భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు గగనతలపై మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. పాక్‌ విమానాలకు భారత్ గగనతలాన్ని ఉపయోగించేందుకు ఉన్న నిషేధాన్ని మరోసారి పొడిగించింది.

Published : 2025-07-23 09:21:00
Tirumala Tirupati: టీటీడీ భక్తులకు బిగ్ అప్డేట్! వారికి ఇక నుండి అవి రద్దు!

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు గగనతలపై మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. పాక్‌ విమానాలకు భారత్ గగనతలాన్ని ఉపయోగించేందుకు ఉన్న నిషేధాన్ని మరోసారి పొడిగించింది. తాజాగా ఈ నిషేధాన్ని ఆగస్టు 23 వరకు విస్తరించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్‌లో (ట్విట్టర్) ప్రకటించారు.

Weather Report: విఫా తుఫాన్ ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు! ప్రజలకు అలెర్ట్!


"పాకిస్థాన్ విమానాల భారత గగనతల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగించాం. ఇది ప్రస్తుత భద్రతా పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం" అని ఆయన స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం, పాకిస్థాన్ తీసుకున్న తాజా చర్యలకు బదులుగా తీసినట్లు తెలుస్తోంది. గత వారం పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ భారతీయ విమానాలపై తమ గగనతల ప్రవేశాన్ని ఆగస్టు 24 వరకు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలపై వర్తించనుంది.

Praja Vedika: నేడు (23/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ఇండియా ఈ నెల 24 వరకు పాకిస్థాన్ విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు ప్రస్థానం ఏప్రిల్ 30న ప్రారంభమైంది. అప్పట్లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన నేపథ్యంలో భారత్ తొలిసారి నిషేధాన్ని అమలు చేసింది. ఆ తర్వాత జూలై 24 వరకు పొడిగించి, ఇప్పుడు మళ్లీ ఆగస్టు 23 వరకు పొడిగించింది.

Pension: ఏపీలో పెన్షన్ పథకం పై కీలక నిర్ణయం! వారందరికీ కట్.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!
Model Township: మురికివాడకు మహార్దశ! అదానీ అండతో మోడల్ టౌన్ షిప్ గా మారనున్న ఆ ప్రాంతం!
Andhra Pradesh: ఏపీలో జిల్లాలు,మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!
NTPC Notification: 2025 భారీ నోటిఫికేషన్! భారత రైల్వే NTPC ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు!

Spotlight

Read More →