Weather Report: భానుడి భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! రాబోయే 24 గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?! Earth quake: పల్నాడు జిల్లాలో భూకంపం..! భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన జనం! Sun Explosions: సూర్యుడిపై భారీ విస్ఫోటనాలు..! మానవాళికి పొంచి ఉన్న ముప్పు...! Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! వచ్చే మూడు రోజులు వానలే వానలు.. Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం…! ప్రజలకు కీలక సూచనలు! Heavy Rains: ఏపీలో మారనున్న వాతావరణం! రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు! Wallace Line Mystery: కంటికి కనిపించని సరిహద్దు..! జంతువుల ప్రపంచాన్ని విడగొట్టిన వాలెస్ లైన్! ViralNews: ఏలూరు జిల్లాలో పాముల కలకలం…! ఒక్కసారిగా మూడు కొండచిలువలు బయటకు..! Earth quake: భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదు! High Profit Crops: రైతులకు కాసుల వర్షం.. ఈ ఒక్క పంట వేస్తే ఎకరానికి రూ. 40 లక్షల లాభం ఖాయం! Weather Report: భానుడి భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! రాబోయే 24 గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?! Earth quake: పల్నాడు జిల్లాలో భూకంపం..! భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన జనం! Sun Explosions: సూర్యుడిపై భారీ విస్ఫోటనాలు..! మానవాళికి పొంచి ఉన్న ముప్పు...! Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! వచ్చే మూడు రోజులు వానలే వానలు.. Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం…! ప్రజలకు కీలక సూచనలు! Heavy Rains: ఏపీలో మారనున్న వాతావరణం! రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు! Wallace Line Mystery: కంటికి కనిపించని సరిహద్దు..! జంతువుల ప్రపంచాన్ని విడగొట్టిన వాలెస్ లైన్! ViralNews: ఏలూరు జిల్లాలో పాముల కలకలం…! ఒక్కసారిగా మూడు కొండచిలువలు బయటకు..! Earth quake: భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదు! High Profit Crops: రైతులకు కాసుల వర్షం.. ఈ ఒక్క పంట వేస్తే ఎకరానికి రూ. 40 లక్షల లాభం ఖాయం!

Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను శనివారం నాటికి మరింత బలపడుతూ, ఆదివారం తెల్లవారుజామ

Published : 2025-11-29 16:58:00
Gold and silver: బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. 24K గోల్డ్ 1.29 లక్షలు దాటింది!


దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను శనివారం నాటికి మరింత బలపడుతూ, ఆదివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అత్యవసర పరిస్థితులప్పుడు మాత్రమే బయటకు రావాలని, వీలైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Akhanda: జర్మనీలో బాలయ్య హవా! ఫ్యాన్ టికెట్‌కు ఏకంగా ₹1 లక్ష రూపాయలు...!

తుఫాను ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కారైకాల్‌కు 150 కి.మీ, పుదుచ్చేరికి 250 కి.మీ, చెన్నైకి 350 కి.మీ దూరంలో దిత్వా కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వేగం, దిశ కొనసాగితే ఆదివారం తెల్లవారుజామున తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు కూడా పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు.

IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!!

దిత్వా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తుఫాను తీవ్రత, దాని ప్రభావం, ముందస్తు చర్యలపై విపులంగా చర్చించారు. తుఫాను మార్గం, వర్షాలు, గాలివేగం వంటి వివరాలను రియల్‌టైమ్‌లో విశ్లేషిస్తూ ప్రభావిత జిల్లాలకు వెంటనే హెచ్చరికలు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న పరిస్థితులను పరిశీలించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. ఆ భూములు కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం! రుసుములన్నీ మాఫీ!

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తీర ప్రాంతాల్లోని బలహీన ప్రాంతాలను గుర్తించి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు. వర్షాలు అధికంగా పడే జిల్లాల్లో విద్యుత్, రోడ్లు, కమ్యూనికేషన్ వంటి అత్యవసర సేవలను అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పనిచేయాల్సి ఉంది. ప్రభుత్వం మొత్తం యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతతో పని చేస్తున్నట్లు మంత్రి అనిత హామీ ఇచ్చారు.
 

Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!
Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం!
Highways Project: హైవేల వెంట సౌర ప్యానెల్‌లు… కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త పైలట్‌ ప్రాజెక్ట్ ప్రారంభం!!
క్లాసిక్ బ్రాండ్ మళ్లీ దూకుడు.. సింగిల్ ఛార్జ్‎తో 153కిమీ రేంజ్.. ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్!
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి అవకాశం!
TTD: పరకామణి కేసులో ఆస్తుల బదిలీలో కుట్ర..! వెనుక ఆ నలుగురు నేతలేనా?

Spotlight

Read More →