Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత!

Cyclone Ditva: భారీ వరదలు.. శ్రీలంకలో 123 మంది మృతి.. దిత్వా తుఫాను ప్రభావం!

శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద విపత్తులలో ఒకటిగా మారింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన అపార నష్టం, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ

Published : 2025-11-29 14:07:00
AP Development: ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్.. 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్! ఇక నుంచి రోజంతా..

శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద విపత్తులలో ఒకటిగా మారింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన అపార నష్టం, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. వరదలు, భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ఇప్పటివరకు 123 మంది మృతి చెందారు. 130 మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రకృతి ప్రకోపం కారణంగా 43 వేల మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు. సుమారు 3,73,000 మంది ప్రజల సాధారణ జీవనం స్తంభించిపోయింది, వారికి తక్షణ సహాయం, పునరావాసం అవసరం ఉంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోంది.

Korean series 2025: సంచలనం సృష్టించిన టాక్సీ డ్రైవర్ 3… కె–డ్రామా రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్లిన సిరీస్!

ఈ విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ దేశాల నుండి శ్రీలంకకు మద్దతు లభిస్తోంది. అమెరికా తక్షణ అత్యవసర సహాయం కోసం $2 మిలియన్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. పొరుగు దేశమైన భారతదేశం సైతం నౌకల ద్వారా అత్యవసర ఆహారం, మందులు పంపి ఆపద్బంధువుగా నిలిచింది. ధ్వంసమైన మౌలిక వసతులను పునరుద్ధరించడానికి, బాధిత కుటుంబాలకు పరిహారం అందించడానికి శ్రీలంక ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Glass Bridge: దేశంలోనే అతిపొడవైన గ్లాస్ బ్రిడ్జి ఆ ప్రాంతంలో సిద్ధం! డిసెంబర్ 1న గ్రాండ్ ఓపెనింగ్..!

శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా భారత తీరం వైపు కదులుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, ఈ తుఫాను రేపు, అంటే నవంబర్ 30న తెల్లవారుజామునకు తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Viral Video: అమెరికాలో ఇండియన్ థ్యాంక్స్‌గివింగ్‌ వీడియో వైరల్… సమోసా, బిర్యానీతో ప్రత్యేక విందు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తుఫాను ముప్పు నేపథ్యంలో అప్రమత్తమైంది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ప్రత్యేకించి 'ఫ్లాష్ ఫ్లడ్స్' (ఆకస్మిక వరదల) హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతంలోని కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. 

SAIL Jobs: నెలకు రూ.1.80 లక్షల జీతంతో SAIL నోటిఫికేషన్‌... డెడ్‌లైన్ ఎప్పుడంటే!

ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా వాతావరణ శాఖ అందించే సమాచారాన్ని, స్థానిక అధికారుల సూచనలను తప్పక పాటించాలని విపత్తుల నిర్వహణ శాఖ కోరుతోంది. మత్స్యకారులు తీరానికి దూరంగా ఉండాలని, వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను తీరాన్ని దాటే సమయంలో తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.

నందిగామ రోడ్డు యాక్సిడెంట్ లో NRI మృతి! ఎన్ఆర్‌ఐలకు అండగా APNRT భీమా! పూర్తి వివరాలు...
Amaravati Updates: రుణానికి ప్రభుత్వ హామీ... రూ. 7,500 కోట్లకు గ్యారంటీ ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ!
ప్రయాణికులకు షాక్.. విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సహా ప్రధాన రైళ్లు రద్దు!
Senior Leader: కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత…! యూపీ రాజకీయాల్లో..!
Hospital: కేజీహెచ్‌లో భారీ అగ్ని ప్రమాదం! కార్డియాలజీ విభాగం పొగమంచులో మునిగింది!
విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ! 256 ఎకరాలు...
India US Deal: భారత్–అమెరికా భారీ డీల్! రూ.7,995 కోట్ల హెలికాప్టర్ నిర్వహణ!
Income Tax: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

Spotlight

Read More →