TTD Update: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం! ఇక నుంచి - ఆ తేదీల్లో.. Gita : కోల్‌కతాలో అద్భుత దృశ్యం.. లక్షలాది మంది సామూహిక గీతా పారాయణం! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు! పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో - తీవ్ర ఉద్రిక్తత! గాజు సీసాతో కొట్టి.. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా ఇక నుండి...!! వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పది రోజుల పాటు భక్తులకు - రేపు ఆన్‌లైన్‌లో.! Vaikunta Darshan: వైకుంఠ దర్శన టోకెన్ల లిస్టు.. పేర్లలోనే అదృష్టమా.. తిరుమల ఈ-డిప్ లిస్టు ఆసక్తికర అంశం! Vedamurthy Devavrat: 19ఏళ్ల కుర్రాడి అద్భుతం.. పవిత్ర కాశీలో ఘనంగా పూర్తైన పారాయణం.. మోదీ ప్రశంసలు వెల్లువ! TTD: తిరుమలలో భక్తుల సందడి తారాస్థాయిలో..! ఆదాయం, దర్శన వివరాలు విడుదల! TTD Update: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం! ఇక నుంచి - ఆ తేదీల్లో.. Gita : కోల్‌కతాలో అద్భుత దృశ్యం.. లక్షలాది మంది సామూహిక గీతా పారాయణం! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే శ్రీవారి దర్శనం ఈజీ! టోకెన్ లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం.. ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు! పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో - తీవ్ర ఉద్రిక్తత! గాజు సీసాతో కొట్టి.. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా ఇక నుండి...!! వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పది రోజుల పాటు భక్తులకు - రేపు ఆన్‌లైన్‌లో.! Vaikunta Darshan: వైకుంఠ దర్శన టోకెన్ల లిస్టు.. పేర్లలోనే అదృష్టమా.. తిరుమల ఈ-డిప్ లిస్టు ఆసక్తికర అంశం! Vedamurthy Devavrat: 19ఏళ్ల కుర్రాడి అద్భుతం.. పవిత్ర కాశీలో ఘనంగా పూర్తైన పారాయణం.. మోదీ ప్రశంసలు వెల్లువ! TTD: తిరుమలలో భక్తుల సందడి తారాస్థాయిలో..! ఆదాయం, దర్శన వివరాలు విడుదల!

TTD Update: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం! ఇక నుంచి - ఆ తేదీల్లో..

2025-12-08 13:08:00
Modi Pm Kisan Update: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా.. ఏకంగా రూ.416 కోట్లు..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ, రాబోయే వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో రద్దీ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ టికెట్ల జారీ ప్రక్రియను కొనసాగిస్తోంది.

National Highway: రూ.10,400 కోట్లతో.. ఆ నేషనల్ హైవే 8 లైన్లుగా విస్తరణ.. దూసుకెళ్లేందుకు బీ రెడీ..

భక్తుల రద్దీతో పాటు, టీటీడీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి తిరుమల క్షేత్రం విషయంలో ఒక కీలకమైన మరియు దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకున్నాయి. తిరుమల క్షేత్రాన్ని సంపూర్ణ కాలుష్య రహితంగా (Pollution-Free) తీర్చిదిద్దాలని టీటీడీ, ప్రభుత్వం నిర్ణయించాయి. ఇందుకోసం కార్యాచరణను ఖరారు చేశారు.

Israel: హమాస్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి.. ఇండియాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి!

రాష్ట్ర ఈవీ పాలసీ ప్రకారం, 2029 నాటికి తిరుమల ఘాట్ రోడ్లలో నడుస్తున్న 323 డీజిల్ బస్సులన్నింటినీ తొలగించి, నూటికి నూరు శాతం ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మాత్రమే నడపాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.

OTT New Movies: ఈ వారం థియేటర్లో ఏకంగా 8 చిత్రాలు.. ఓటీటీలో అలరించేవి ఇవే!

ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఆర్టీసీ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. నూతన సంవత్సరంలో తిరుపతి, తిరుమలకు అదనపు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తిరుమల ఘాట్ రోడ్లలో 64 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. వీటితో పాటు కడప, నెల్లూరు, మదనపల్లె మార్గాల్లో మరో 36 బస్సులు నడుస్తున్నాయి.

Telangana Government: హైదరాబాద్ రోడ్లకు ప్రపంచ నేతల పేర్లు ఎందుకు? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది!

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్తగా మరో 50 బస్సులకు ఆర్టీసీ టెండర్లు ఖరారు చేసింది. 'ఈకా' సంస్థ ఈ బస్సులను సరఫరా చేయనుండగా, రానున్న 3 లేదా 6 నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్!

పెద్ద సంఖ్యలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లభించడం ఒక పెద్ద ఊరట. ఈ 50 బస్సులు కాకుండా తిరుమలకు ప్రత్యేకంగా మరో 300 బస్సులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో అందుకు ఆమోదం లభించింది.

Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రపంచ దృష్టి!

ఈ 300 బస్సులకు సంబంధించిన రూట్‌మ్యాప్, ప్రతిపాదనల ప్రక్రియ 95% పూర్తయిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల ధరలు, వాటి నిర్వహణ వ్యయం అధికంగా ఉండటంతో, కేంద్ర ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.

Electric Buses: తిరుమలలో మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు.. కొత్త డిపోకు టీటీడీ గ్రీన్ సిగ్నల్!

పీఎం ఈ-సేవ కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వివరాలు సేకరించి కేంద్రమే టెండర్లు పిలుస్తుండటంతో, ఆర్టీసీకి తక్కువ ధరకే బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన 11 నగరాల్లో తిరుపతికి ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు!
Aadhaar: ఇకపై ఆధార్ జెరాక్స్ టాటా చెప్పేయ్... ప్రభుత్వ కొత్త నిర్ణయం ఏమిటంటే?
Onions: అక్కడ ఉల్లిపాయలు కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు!
విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి....
Praja Vedika: నేడు (8/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Indian Restaurants: అమెరికన్లకు నచ్చేస్తున్న మన బిర్యానీలు! యూఎస్‌లో స్పైసీ ఫుడ్‌కు ఫుల్ క్రేజ్!

Spotlight

Read More →