AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు!

Electric Buses: తిరుమలలో మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు.. కొత్త డిపోకు టీటీడీ గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా తిరుమల–తిరుపతి

Published : 2025-12-08 10:59:00
విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా తిరుమల–తిరుపతి ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అదనంగా 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఆమోదించింది. అలాగే సీఎం సూచన మేరకు తిరుమలకు మరో 300 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించే ప్రక్రియ వేగంగా సాగుతోంది.

Onions: అక్కడ ఉల్లిపాయలు కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు!

ప్రస్తుతం తిరుమల ఘాట్‌రోడ్లలో 64 ఎలక్ట్రిక్ బస్సులు, అలాగే నెల్లూరు, మదనపల్లె, కడప మార్గాల్లో మరో 36 ఎలక్ట్రిక్ సర్వీసులు నడుస్తున్నాయి. భక్తుల రద్దీ పెరుగడంతో ఈ సంఖ్యను ఇంకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రానున్న 50 కొత్త ఈ-బస్సులను ‘ఈకా’ సంస్థ వచ్చే 3–6 నెలల్లో ఆర్టీసీకి సరఫరా చేయనుంది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ఇవి కీలకంగా ఉంటాయని అధికారులు అంటున్నారు.

కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు!

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో మరో 300 ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనను కేంద్రానికి పంపగా, కేంద్రమూ దీనికి సానుకూలంగా స్పందించింది. పీఎంఈ–సేవ పథకం కింద కేంద్రం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది కాబట్టి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ బస్సులు లభిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం మొత్తం 11 నగరాలను ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఎంపిక చేసింది. అందులో తిరుపతికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

2026 Jobs: 2026లో టాప్ ఉద్యోగాలు.. ఏఐ, డిజిటల్ రంగాల్లో భారీ అవకాశాలు!!

ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరగడంతో ఛార్జింగ్ స్టేషన్ల అవసరం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అలిపిరి, తిరుపతి బస్టాండ్‌లో 36 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. కొత్త బస్సులు రానున్న నేపథ్యంలో తిరుమలలో కొత్త బస్ డిపో నిర్మించేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దీనికోసం 5 ఎకరాల స్థలం ఇవ్వాలని టీటీడీకి విజ్ఞప్తి చేయగా, వారు సానుకూలంగా స్పందించారు. తిరుపతిలో కూడా శ్రీనివాసం, అచ్యుతం కాంప్లెక్సుల వద్ద కొత్త ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

Indigo Update: విమాన ప్రయాణికులకు ఇండిగో బిగ్ రిలీఫ్…! రూ.610 కోట్ల రీఫండ్‌తో...!

ప్రస్తుతం తిరుమల ఘాట్ రోడ్లలో 323 డీజిల్ బస్సులు నడుస్తున్నాయి. అయితే కొత్త ఈ-బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత 2029 నాటికి డీజిల్ బస్సులన్నీ పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈవీ పాలసీ అమలుతో తిరుమల–తిరుపతిని పూర్తిగా పర్యావరణ హితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం.

విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. 135 ఎయిర్‌పోర్టుల్లో.. ఈ రోజు కూడా..
Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం!
Mobile Tips:ఆండ్రాయిడ్ ఫోన్‌లో సిమ్ నంబర్ తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు!!
Night meals: రాత్రిపూట అన్నం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Varanasi Movie: మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’పై ప్రపంచ దృష్టి .. టీజర్ విడుదలకు భారీ ప్లాన్!

Spotlight

Read More →