Atchannaidu: జగన్ అసలు రంగు బయటపడిందన్న కూటమి... వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం! మంత్రి సంచలన కామెంట్లు.. AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..! AP Govt: అమరావతిలో మినీ ఢిల్లీ.. రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! PM Modi: బీజేపీ రాగానే జైలుకు వెళ్లక తప్పదు.. ఆ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. Govardhan Reddy: వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు! Ramprasad Reddy: పది రోజుల్లో 10 వేల బస్సుల తనిఖీ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే! Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! Atchannaidu: జగన్ అసలు రంగు బయటపడిందన్న కూటమి... వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం! మంత్రి సంచలన కామెంట్లు.. AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..! AP Govt: అమరావతిలో మినీ ఢిల్లీ.. రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! PM Modi: బీజేపీ రాగానే జైలుకు వెళ్లక తప్పదు.. ఆ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. Govardhan Reddy: వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు! Ramprasad Reddy: పది రోజుల్లో 10 వేల బస్సుల తనిఖీ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే! Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం!

Electric Buses: తిరుమలలో మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు.. కొత్త డిపోకు టీటీడీ గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా తిరుమల–తిరుపతి

Published : 2025-12-08 10:59:00
విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా తిరుమల–తిరుపతి ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అదనంగా 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఆమోదించింది. అలాగే సీఎం సూచన మేరకు తిరుమలకు మరో 300 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించే ప్రక్రియ వేగంగా సాగుతోంది.

Onions: అక్కడ ఉల్లిపాయలు కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు!

ప్రస్తుతం తిరుమల ఘాట్‌రోడ్లలో 64 ఎలక్ట్రిక్ బస్సులు, అలాగే నెల్లూరు, మదనపల్లె, కడప మార్గాల్లో మరో 36 ఎలక్ట్రిక్ సర్వీసులు నడుస్తున్నాయి. భక్తుల రద్దీ పెరుగడంతో ఈ సంఖ్యను ఇంకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రానున్న 50 కొత్త ఈ-బస్సులను ‘ఈకా’ సంస్థ వచ్చే 3–6 నెలల్లో ఆర్టీసీకి సరఫరా చేయనుంది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ఇవి కీలకంగా ఉంటాయని అధికారులు అంటున్నారు.

కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు!

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో మరో 300 ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనను కేంద్రానికి పంపగా, కేంద్రమూ దీనికి సానుకూలంగా స్పందించింది. పీఎంఈ–సేవ పథకం కింద కేంద్రం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది కాబట్టి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ బస్సులు లభిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం మొత్తం 11 నగరాలను ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఎంపిక చేసింది. అందులో తిరుపతికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

2026 Jobs: 2026లో టాప్ ఉద్యోగాలు.. ఏఐ, డిజిటల్ రంగాల్లో భారీ అవకాశాలు!!

ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరగడంతో ఛార్జింగ్ స్టేషన్ల అవసరం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అలిపిరి, తిరుపతి బస్టాండ్‌లో 36 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. కొత్త బస్సులు రానున్న నేపథ్యంలో తిరుమలలో కొత్త బస్ డిపో నిర్మించేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దీనికోసం 5 ఎకరాల స్థలం ఇవ్వాలని టీటీడీకి విజ్ఞప్తి చేయగా, వారు సానుకూలంగా స్పందించారు. తిరుపతిలో కూడా శ్రీనివాసం, అచ్యుతం కాంప్లెక్సుల వద్ద కొత్త ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

Indigo Update: విమాన ప్రయాణికులకు ఇండిగో బిగ్ రిలీఫ్…! రూ.610 కోట్ల రీఫండ్‌తో...!

ప్రస్తుతం తిరుమల ఘాట్ రోడ్లలో 323 డీజిల్ బస్సులు నడుస్తున్నాయి. అయితే కొత్త ఈ-బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత 2029 నాటికి డీజిల్ బస్సులన్నీ పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈవీ పాలసీ అమలుతో తిరుమల–తిరుపతిని పూర్తిగా పర్యావరణ హితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం.

విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. 135 ఎయిర్‌పోర్టుల్లో.. ఈ రోజు కూడా..
Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం!
Mobile Tips:ఆండ్రాయిడ్ ఫోన్‌లో సిమ్ నంబర్ తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు!!
Night meals: రాత్రిపూట అన్నం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Varanasi Movie: మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’పై ప్రపంచ దృష్టి .. టీజర్ విడుదలకు భారీ ప్లాన్!

Spotlight

Read More →