Atchannaidu: జగన్ అసలు రంగు బయటపడిందన్న కూటమి... వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం! మంత్రి సంచలన కామెంట్లు.. AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..! AP Govt: అమరావతిలో మినీ ఢిల్లీ.. రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! PM Modi: బీజేపీ రాగానే జైలుకు వెళ్లక తప్పదు.. ఆ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. Govardhan Reddy: వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు! Ramprasad Reddy: పది రోజుల్లో 10 వేల బస్సుల తనిఖీ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే! Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! Atchannaidu: జగన్ అసలు రంగు బయటపడిందన్న కూటమి... వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం! మంత్రి సంచలన కామెంట్లు.. AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..! AP Govt: అమరావతిలో మినీ ఢిల్లీ.. రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! PM Modi: బీజేపీ రాగానే జైలుకు వెళ్లక తప్పదు.. ఆ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. Govardhan Reddy: వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు! Ramprasad Reddy: పది రోజుల్లో 10 వేల బస్సుల తనిఖీ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే! Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం!

Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రపంచ దృష్టి!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పెట్ట

Published : 2025-12-08 10:45:00
ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం ఈ రెండు రోజుల సమ్మిట్ ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక వేదికను అత్యాధునిక సదుపాయాలతో సిద్ధం చేసింది.

Aadhaar: ఇకపై ఆధార్ జెరాక్స్ టాటా చెప్పేయ్... ప్రభుత్వ కొత్త నిర్ణయం ఏమిటంటే?

 దేశం మరియు విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించారు. మొత్తం 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొనడం వల్ల ఈ సమ్మిట్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ సమ్మిట్‌లో ప్రపంచంలోని ప్రముఖ సంస్థల యాజమానులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికా, యూరప్, ఆసియా వంటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో డెలిగేట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ పెట్టుబడి వాతావరణం అంతర్జాతీయ స్థాయిలో మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమ్మిట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

Bank Account Nominee: నామినీ లేకపోతే బ్యాంక్ ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది! ఎలా పొందాలి... పూర్తి వివరాలు

అనంతరం రెండు వేల మందికి పైగా అతిథులతో ప్రసంగాలు మరియు చర్చలు కొనసాగుతాయి. తొలి రోజునే అభిజిత్ బెనర్జీ, ఎరిక్ స్వైడర్, జెరెమీ జుర్గెన్స్, కైలాష్ సత్యార్థి, కిరణ్ మజుందార్-షా వంటి ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విజన్ 2047 లక్ష్యాలు, ప్రజాపాలనలో మార్పులు వంటి కీలక అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. 

AP Railway station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ! రూ.10 కోట్లతో కొత్త రైళ్లు, కొత్త ప్లాట్‌ఫాంలు.. ప్రయాణికులకు ఊరట!

ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై పూర్తి వివరాలను అందించనున్నారు భవిష్యత్తులో ఇది ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా ఎలా మారుతుందో ముఖ్యమంత్రి వివరిస్తారు. రెండు రోజులపాటు మొత్తం 27 రంగాలపై చర్చలు జరగనున్నాయి. పరిశ్రమలు, టెక్నాలజీ, స్టార్టప్‌లు, పర్యాటకం, ఇన్నోవేషన్ వంటి విభాగాలపై నిపుణులు తమ విశ్లేషణలను అందించనున్నారు. ప్రతి అంశానికి ప్రత్యేక హాళ్లు సిద్ధం చేశారు.

Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే!

సమ్మిట్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి రూపొందించిన సంగీత కచేరీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే కొమ్ము కోయ, బంజారా, గుస్సాడీ, పేరిణి, ఒగ్గు డొల్లు, కోలాటం, బోనాల వంటి సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించనున్నారు. అతిథుల కోసం నాగార్జునసాగర్ బుద్ధవనం సందర్శనకు ప్రత్యేక టూర్ కూడా ఏర్పాటు చేశారు.

IndiGo: ఇండిగోలో రద్దైన ఫ్లైట్లకు రీఫండ్ ఎలా పొందాలి అంటే?

 ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ థీమ్ పార్క్ కావడంతో ఈ సందర్శన ప్రత్యేక అనుభవంగా మారనుంది. మొత్తం మీద, ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేసే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందనే భావన వ్యక్తమవుతోంది.

Business News: నెట్‌ఫ్లిక్స్–HBO Max డీల్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అలా చేస్తే ధరలు పెరిగిపోతాయి అంటున్న నిపుణులు!!
National Highway: కొత్తగా మరో నేషనల్ హైవే! అక్కడ 6 వరుసల అండర్‌పాస్‌లు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు..!
Indian Restaurants: అమెరికన్లకు నచ్చేస్తున్న మన బిర్యానీలు! యూఎస్‌లో స్పైసీ ఫుడ్‌కు ఫుల్ క్రేజ్!
Praja Vedika: నేడు (8/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి....
Onions: అక్కడ ఉల్లిపాయలు కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు!

Spotlight

Read More →