తేదీ 08-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్:
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 08 డిసెంబర్ 2025 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారు (ఏపీ స్టేట్ మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్)