Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'!

ఏపీలో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలెర్ట్! నేటి నుండే వాటికి ఆన్‌లైన్ దరఖాస్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా బదిలీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది

Published : 2025-11-21 07:20:00
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదా! వెంటనే ఇలా చేయండి!

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా బదిలీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీలోపు మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో సచివాలయాల్లో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఈ ప్రక్రియపై దృష్టి పెట్టారు.

దేశంలోనే తొలిసారిగా అతి పెద్ద కంపెనీ ఏపీలో అక్కడే ఫిక్స్! భూసేకరణ వేగవంతం... భూముల ధరలకు రెక్కలు!

రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఎన్ని పదవులు ఖాళీగా ఉన్నాయో జిల్లాల వారీగా ఈరోజే వెల్లడించనున్నారు. ఆపై అర్హులైన ఉద్యోగులు నవంబర్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఉద్యోగుల దరఖాస్తులను నవంబర్ 25, 26 తేదీలలో పరిశీలిస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది సీనియారిటీ జాబితాను జిల్లా స్థాయిలో విడుదల చేస్తారు. ఈ జాబితా ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు ఖరారు కానున్నాయి.

ప్రజలకు శుభవార్త.. రెండో అంతర్జాతీయ విమానాశ్రయం.. లొకేషన్ ఎక్కడంటే! 70 లక్షల మందికి ఉపశమనం!

బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు సచివాలయ శాఖ సాంకేతిక ఏర్పాట్లు, సర్వర్ అప్‌డేట్లు పూర్తి చేసింది. దరఖాస్తు, ఖాళీల ప్రదర్శన, సీనియారిటీ చెక్, తుది కేటాయింపు వరకు ప్రతి దశను డిజిటల్ మానిటరింగ్‌తో పర్యవేక్షిస్తారు. గ్రామ సర్వేయర్, వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ వంటి విభాగాల్లో అనేక ఖాళీలు ఉండటంతో ఈసారి బదిలీలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు.

Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!!

నవంబర్ 25, 26 తేదీల్లో ఉద్యోగుల సర్వీస్ బుక్, గత బదిలీలు, సీనియారిటీ స్థానం, కౌన్సెలింగ్ అర్హత వంటి అంశాలను జిల్లా అధికారులు పరిశీలిస్తారు. ఈ దశలో సాధారణంగా ఎక్కువ అభ్యంతరాలు వస్తుంటాయి. అందుకే ఈసారి ప్రభుత్వం ప్రత్యేక మానిటరింగ్ టీంలను నియమించే అవకాశం ఉంది. అభ్యర్థనలు సరిచూసిన తర్వాత తుది సీనియారిటీ జాబితా 26వ తేదీన విడుదల అవుతుంది.

పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం!

చివరగా నవంబర్ 29న తుది బదిలీల జాబితా విడుదల చేస్తారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 30లోగా పరిష్కరించనున్నారు. ఈసారి ప్రభుత్వం సమయానికి ప్రక్రియను పూర్తిచేయాలని కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగులు నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తు చేయకపోతే తదుపరి రౌండ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అందువల్ల సచివాలయ ఉద్యోగులు ఈసారి బదిలీ ప్రక్రియను అత్యంత కీలకంగా భావిస్తున్నారు.

PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి!
కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం..
Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం!
Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్!
దక్షిణ మధ్య రైల్వే పండగ రద్దీపై కీలక నిర్ణయం! 48 ప్రత్యేక రైళ్లు పొడిగింపు... ఈ రూట్లోనే!

Spotlight

Read More →