ఈ నెల 22, 23 తేదీల్లో పుట్టపర్తిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
22 తేదీ ఉదయం 8.15 గంటలకు విజయవాడ నుంచి పుట్టపర్తికి వెళ్లనున్న సీఎం..
10.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి..
11 గంటలకు ప్రశాంతి నిలయంలో రాష్ట్రపతి ముర్ముతో కలిసి భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం.
మధ్యాహ్నం 12.20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలకనున్న సీఎం.
అనంతరం 3.50 గంటలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు స్వాగతం పలుకనున్న ముఖ్యమంత్రి
సాయంత్రం 4 గంటలకు శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.
రాత్రికి పుట్టపర్తిలోనే బసచేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
23 తేదీ ఆదివారం 9 గంటలకు శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
పుట్టపర్తి నుంచి బయల్దేరి మద్యాహ్నం 1 గంటకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తిరిగి రానున్న సీఎం చంద్రబాబు..