Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'!

Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!!

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరో కీలక అడుగు వేసింది. గిరిజన గ్రామాల జీవనవిధానాన్ని మెరుగుపరచడం అక్కడి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించడం లక్ష్య

Published : 2025-11-20 21:23:00
పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం!

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరో కీలక అడుగు వేసింది. గిరిజన గ్రామాల జీవనవిధానాన్ని మెరుగుపరచడం అక్కడి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా ధర్తి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ పేరుతో అమలు చేస్తున్న పథకానికి అదనపు నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద మొత్తం రూ.41.15 కోట్ల అదనపు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం రెండు ప్రత్యేక జీవోలను జారీ చేసింది.

PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి!

ఈ నిధులను పూర్తిగా గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వినియోగించాలనే దిశగా స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం సంబంధిత శాఖలకు అందించింది. రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, ఆరోగ్య సేవలు, గ్రామీణ మౌలిక వసతుల వంటి ముఖ్య రంగాల్లో కార్యక్రమాలు చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ పేర్కొంది. గిరిజన గ్రామాల ప్రజల ఆర్థిక పురోగతికి ఈ నిధులు ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్ సంతకం చేశారు.

కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం..

ఇక విద్యా రంగానికి సంబంధించి మరో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, గిరిజన మరియు ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టళ్ల పనులను వేగవంతం చేసేందుకు రూ.2.75 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. పలు ప్రాంతాల్లో హాస్టల్ భవనాలు నిర్మాణ దశలో ఉండటంతో, పనులు ఆలస్యం కాకుండా, సౌకర్యాలు త్వరగా అందుబాటులోకి రావడానికి ఈ నిధులు ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం!

హాస్టళ్ల నిర్మాణం, మరమ్మతులు, భవనాల పూర్తిచేయడం వంటి పనులను వెంటనే ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైన సాంకేతిక చర్యలు, ప్రణాళికలు, పర్యవేక్షణ కోసం సమగ్ర శిక్షణ పథకం పీడీ కూడా చురుకుగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సంతకం చేశారు.

Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్!

గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న ఈ చర్యలు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పల్లెపల్లెల్లో తాగునీటి సదుపాయాలు, విద్యార్థులకు వసతి సౌకర్యాలు, ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల గిరిజన కుటుంబాలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందనున్నాయి. అదనపు నిధుల విడుదలతో పథకాల అమలు వేగం పెరగనున్నది మాత్రమే కాకుండా, నిలిచిపోయిన పనులకు ఊపిరిపొసుకునే అవకాశం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

దక్షిణ మధ్య రైల్వే పండగ రద్దీపై కీలక నిర్ణయం! 48 ప్రత్యేక రైళ్లు పొడిగింపు... ఈ రూట్లోనే!
Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం!
RRB NTPC: రైల్వే రిక్రూట్‌మెంట్లో కీలక అప్‌డేట్.. NTPC అప్లై డేట్ మార్చిన RRB!
Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ!
Viral Deepfakes: వైరల్ అయిన AI మార్ఫ్‌డ్ ఫోటోలపై కీర్తి సురేష్ స్పందన... ఇది చాలా బాధగా, విసుగ్గా ఉంది!!
వియత్నాంలో భారీ వరదలు.... 16 మంది మృతి!
AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!!

Spotlight

Read More →