TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్!

Mega Project: ఏపీలో మరో మెగా ప్రాజెక్ట్... రికార్డు స్థాయిలో భారీ పెట్టుబడులు! ఆ ప్రాంతాల ప్రజలకు పండగే పండగ!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం భారీ ప్రోత్సాహం ఇస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్ విషయంలో క్షేత్రస్థాయి సర్వే ఇప్పటికే ప

Published : 2025-12-04 07:01:00
విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా 1200 పైగా విమానాలు రద్దు! డీజీసీఏ కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం భారీ ప్రోత్సాహం ఇస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్ విషయంలో క్షేత్రస్థాయి సర్వే ఇప్పటికే ప్రారంభమైంది. దివిసీమ, అవనిగడ్డ ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న ఈ లైన్ నిర్మాణంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. డీపీఆర్ తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ఆ కోణంలో లోతైన దర్యాప్తు జరపలేదు.. సునీత పిటిషన్‌పై ఈనెల 10న తీర్పు!

అలాగే, మచిలీపట్నం–నర్సాపురం మధ్య 74 కిలోమీటర్ల కొత్త లైన్, రేపల్లె–బాపట్ల మధ్య 46 కిలోమీటర్ల లైన్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. గూడూరు–విజయవాడ మధ్య నాలుగో రైల్వే లైన్, అందుపల్లి–దుగ్గిరాల మధ్య బైపాస్ లైన్‌కు సంబంధించిన డీపీఆర్‌ల కోసం సర్వే ప్రారంభించడానికి కేంద్రం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి తూర్పు, మధ్యాంధ్ర ప్రాంతాల్లో రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.

Ticket Booking: తత్కాల్ టికెట్లపై రైల్వే బిగ్ అప్‌డేట్…! ఇక నుంచి కౌంటర్‌లో కూడా ఆది తప్పనిసరి!

విజయవాడ–తెనాలి మధ్య మూడో రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు మంత్రి వివరించారు. అలాగే గుడివాడ–దుగ్గిరాల మధ్య కొత్త రైల్వే లైన్ కోసం కూడా సర్వే జరుగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం మధ్య డబ్లింగ్ పనులను ఇప్పటికే పూర్తిచేశారు. రాష్ట్రానికి రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ఇప్పటికీ కొనసాగుతున్న భారీ పెట్టుబడులను మంత్రి గుర్తుచేశారు.

Cinema News: సెలబ్రిటీల మరణాలను మీమ్స్‌గా మార్చడంపై హీరోయిన్ ఆవేదన! అమ్మ మరణం గురించి మాట్లాడాలంటే..

2014కు ముందు ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్ కేవలం ₹886 కోట్లు మాత్రమే ఉండేదని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రానికి ₹9,417 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించామని చెప్పారు. 2014–2025 మధ్యకాలంలో మొత్తం 1,582 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు ప్రారంభమయ్యాయి. ఇది గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ అభివృద్ధిగా పేర్కొన్నారు.

Germany Visa Rules: భారతీయుల కోసం జర్మనీ బంపర్ ఆఫర్... ఆపర్చునిటీ కార్డ్ తో ఉద్యోగాలకు అవకాశాలు!!

ప్రస్తుతం ఏపీలో 12 కొత్త రైల్వే లైన్‌లు, 27 డబ్లింగ్ ప్రాజెక్టులు కలిపి 4,498 కిలోమీటర్ల పొడవుతో సాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం ₹70,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. గత నాలుగేళ్లలో 15 కొత్త రైల్వే లైన్లు, 49 డబ్లింగ్ ప్రాజెక్టుల కోసం మొత్తం 64 సర్వేలు చేపట్టారని చెప్పారు. సర్వేలు పూర్తయిన తర్వాత మరిన్ని రైల్వే మౌలిక సదుపాయాల పనులు చేపట్టడానికి మార్గం సుగమం కానుంది.

Indian Film Industry:దీపికా వ్యాఖ్యలపై రానా స్ట్రాంగ్ కౌంటర్.. సినిమా ఉద్యోగం కాదు లైఫ్ స్టైల్!
YSR Family Case: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు..ఈ నెల 10న దర్యాప్తుపై కోర్టు తీర్పు !!
GST: చిన్న ప్యాకెట్లకూ ఎమ్మార్పీ తప్పనిసరి…! పాన్ మసాలాపై కేంద్రం కొత్త రూల్స్!
Gold In Sand: ఆ ప్రాంతంలో బంగారం చేరలు… 70 కుటుంబాలకు జీవనాధారంగా మారిన బంగారు వేట!
Jobs: ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు…! భారత స్టెమ్ స్టూడెంట్లకు జర్మనీలో గోల్డెన్ ఛాన్స్..!

Spotlight

Read More →