Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో..

GST: చిన్న ప్యాకెట్లకూ ఎమ్మార్పీ తప్పనిసరి…! పాన్ మసాలాపై కేంద్రం కొత్త రూల్స్!

 పాన్ మసాలా ప్యాకెట్లపై ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 10 గ్రాములు లేదా అంతకంటే తక్కువ బరువున్న చిన్న ప్యాకెట్లపై రిటైల

Published : 2025-12-03 19:00:00
Gold In Sand: ఆ ప్రాంతంలో బంగారం చేరలు… 70 కుటుంబాలకు జీవనాధారంగా మారిన బంగారు వేట!

పాన్ మసాలా ప్యాకెట్లపై ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 10 గ్రాములు లేదా అంతకంటే తక్కువ బరువున్న చిన్న ప్యాకెట్లపై రిటైల్ అమ్మక ధర (RSP) ముద్రించడం తప్పనిసరి కాదు. దీంతో చాలా చిన్న ప్యాకెట్లను ఎలాంటి ధర గుర్తింపు లేకుండా విక్రయించడంతో వినియోగదారులు సందిగ్ధంలో పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అనిశ్చితిని తొలగిస్తూ, ప్యాకెట్ పరిమాణం ఎంత చిన్నదైనా కానీ, తప్పనిసరిగా ఎమ్మార్పీ ముద్రించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నిబంధనలు 2026 ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

Jobs: ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు…! భారత స్టెమ్ స్టూడెంట్లకు జర్మనీలో గోల్డెన్ ఛాన్స్..!

ఈ నిర్ణయానికి అనుగుణంగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ **‘లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రెండవ (సవరణ) నిబంధనలు, 2025’**ను అధికారికంగా విడుదల చేసింది. తాజా సవరణతో పాన్ మసాలా ప్యాకెట్లపై ధర మాత్రమే కాకుండా, చట్టపరంగా తప్పనిసరిగా ముద్రించాల్సిన అన్ని వివరాలు కూడా పొందుపరచాల్సిందే. ఇందులో ప్యాకెట్‌లోని పరిమాణం, తయారీదారు వివరాలు, ప్యాకేజింగ్ తేదీ, వినియోగానికి అవసరమైన సమాచారాలు అన్నీ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ప్యాకెట్ల విక్రయంలో పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారుల హక్కులను కాపాడే దిశగా ఇది ఒక ముఖ్యమైన సంస్కరణగా పేర్కొంటున్నారు.

Entertainment News: AI అసభ్య కంటెంట్‌పై రష్మిక మండన్న తీవ్ర ఆగ్రహం... ఇలా చేస్తే క్షమించరాని!!

ఈ నిర్ణయం వెనుక రెండు ప్రధాన కారణాలను కేంద్రం వివరించింది. మొదటిది, వినియోగదారుల పరిరక్షణ. ప్యాకెట్ చిన్నదైనా పెద్దదైనా, దానిపై స్పష్టంగా ధర ఉంటే కొనుగోలుదారులు మోసపోకుండా కొనుగోలు చేయగలుగుతారు. మరో కారణం, జీఎస్టీ వసూళ్లలో పారదర్శకత. పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీతో పాటు పరిహార సెస్ వసూలవుతున్న విషయం తెలిసిందే. కానీ ధరలు ముద్రించని చిన్న ప్యాకెట్ల కారణంగా పన్నుల లెక్కింపు, వసూళ్లు, అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త నిబంధనలతో పన్నుల వ్యవస్థను సక్రమంగా అమలు చేయడానికి సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

Vaikunta Darshan: వైకుంఠ దర్శన టోకెన్ల లిస్టు.. పేర్లలోనే అదృష్టమా.. తిరుమల ఈ-డిప్ లిస్టు ఆసక్తికర అంశం!

ప్రస్తుతం పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై ఉన్న అధిక పన్నులు కొనసాగించేందుకు, జీఎస్టీ పరిహార సెస్ స్థానంలో ఎక్సైజ్ లెవీని అమలు చేయాలని కేంద్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో పార్లమెంట్‌లో బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే పన్నుల వ్యవస్థ మరింత కఠినతరం అవుతుందని, ఉత్పత్తుల విక్రయాలను ప్రభుత్వం మరింత జాగ్రత్తగా పర్యవేక్షించనుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద, ఈ చర్య వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడమే కాకుండా, పన్నుల వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఉందని స్పష్టమవుతోంది.

CBN calls: ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసుకోండి.. రైతులకు CBN పిలుపు!
Google Data Center: విశాఖ గూగుల్ డేటా సెంటర్‌తో ఆ గ్రామానికి మహర్దశ! ఎకరం రూ. 50 లక్షలు, ఇంటికో జాబ్... 20 సెంట్ల భూమి!
Flights: దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు స్తంభనం! చెక్‌ ఇన్‌ సిస్టమ్ డౌన్!
మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీలో.. వారికి గుర్తింపు! జన సైనికులకు కీలక సూచనలు చేసిన పవన్ కల్యాణ్..
Electricity charges: విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు.. SPDCL & NPDCL ప్రతిపాదనలో!
Scrub typhus: స్క్రబ్ టైఫస్పై భయపడాల్సిన అవసరం లేదు.. మంత్రి సత్యకుమార్ భరోసా!

Spotlight

Read More →