Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో..

Farmers: కర్నూల్‌ రైతుల ఖాతాల్లో నిధులు…! మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

 కర్నూలు జిల్లా కోడుమూరులో నేడు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖరీఫ్ ఉల్లి రైతులు ఎదుర్కొన్న సంక్షోభంపై కూటమి

Published : 2026-01-03 10:48:00
Traffic Rules: కొత్త రూల్స్ వచ్చేశాయ్! ఇక నుండి అవి తప్పనిసరి... చెల్లించక తప్పదు భారీ మూల్యం!

కర్నూలు జిల్లా కోడుమూరులో నేడు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖరీఫ్ ఉల్లి రైతులు ఎదుర్కొన్న సంక్షోభంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. గత కొంతకాలంగా ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనగా, ఈ సమస్యను ప్రభుత్వం పూర్తిగా గుర్తించి తక్షణమే పరిష్కార మార్గాలు చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా మార్కెట్ జోక్యానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు.

Dwacra Womens: ఏపీలో వారికి పండగే పండగ... సంవత్సరానికి రూ.25 లక్షలు!

ఖరీఫ్ ఉల్లి రైతులకు మద్దతుగా మార్క్‌ఫెడ్ ద్వారా భారీ స్థాయిలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. కనీస మద్దతు ధర (MSP) కింద 69,779 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేయగా, ధర వ్యత్యాస చెల్లింపు పథకం (PDPS) కింద మరో 99,157 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం 1,68,936 క్వింటాళ్ల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేయగా, ఇందుకోసం సుమారు రూ.17.22 కోట్ల వ్యయం చేసినట్లు వివరించారు. ఈ చర్యల వల్ల మార్కెట్లో ధర పతనాన్ని అడ్డుకోవడంతో పాటు రైతులకు నేరుగా ఆర్థిక భరోసా లభించిందని పేర్కొన్నారు.

Grok content : Xలో అశ్లీల ట్రెండ్స్‌.. గ్రోక్ దుర్వినియోగంపై సీరియస్!

అదేవిధంగా, కర్నూలు మరియు కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రత్యేక సహాయం నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు మంత్రి తెలిపారు. హెక్టారుకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.128.33 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. ఇందులో కేవలం కర్నూలు జిల్లాలోనే 31,352 మంది రైతులకు రూ.99.92 కోట్లు అందనున్నాయని తెలిపారు. ఈ సహాయం రైతులకు తక్షణ ఉపశమనంగా నిలవడంతో పాటు సాగు కొనసాగింపుకు బలాన్ని ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Railway Bridge: ఏపీలో కొత్త రైల్వే బ్రిడ్జి రెడీ..! 40 కిలోమీటర్ల అదనపు ప్రయాణానికి చెక్…!

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు) బలోపేతం చేయడం ద్వారా సమూహ మార్కెటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. దీని వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు న్యాయమైన ధరలు లభించే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

Government Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! అకౌంట్‌లలోకి డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!
Pawankalyan: ఆ ఆలయానికి రూ.35.19 కోట్ల నిధులు... పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన!
Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!
Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... లివర్ సమస్య ఉన్నట్లే! జర భద్రం గురూ!

Spotlight

Read More →