Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

Farmers: కర్నూల్‌ రైతుల ఖాతాల్లో నిధులు…! మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

2026-01-03 10:48:00
Traffic Rules: కొత్త రూల్స్ వచ్చేశాయ్! ఇక నుండి అవి తప్పనిసరి... చెల్లించక తప్పదు భారీ మూల్యం!

కర్నూలు జిల్లా కోడుమూరులో నేడు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖరీఫ్ ఉల్లి రైతులు ఎదుర్కొన్న సంక్షోభంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. గత కొంతకాలంగా ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనగా, ఈ సమస్యను ప్రభుత్వం పూర్తిగా గుర్తించి తక్షణమే పరిష్కార మార్గాలు చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా మార్కెట్ జోక్యానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు.

Dwacra Womens: ఏపీలో వారికి పండగే పండగ... సంవత్సరానికి రూ.25 లక్షలు!

ఖరీఫ్ ఉల్లి రైతులకు మద్దతుగా మార్క్‌ఫెడ్ ద్వారా భారీ స్థాయిలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. కనీస మద్దతు ధర (MSP) కింద 69,779 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేయగా, ధర వ్యత్యాస చెల్లింపు పథకం (PDPS) కింద మరో 99,157 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం 1,68,936 క్వింటాళ్ల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేయగా, ఇందుకోసం సుమారు రూ.17.22 కోట్ల వ్యయం చేసినట్లు వివరించారు. ఈ చర్యల వల్ల మార్కెట్లో ధర పతనాన్ని అడ్డుకోవడంతో పాటు రైతులకు నేరుగా ఆర్థిక భరోసా లభించిందని పేర్కొన్నారు.

Grok content : Xలో అశ్లీల ట్రెండ్స్‌.. గ్రోక్ దుర్వినియోగంపై సీరియస్!

అదేవిధంగా, కర్నూలు మరియు కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రత్యేక సహాయం నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు మంత్రి తెలిపారు. హెక్టారుకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.128.33 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. ఇందులో కేవలం కర్నూలు జిల్లాలోనే 31,352 మంది రైతులకు రూ.99.92 కోట్లు అందనున్నాయని తెలిపారు. ఈ సహాయం రైతులకు తక్షణ ఉపశమనంగా నిలవడంతో పాటు సాగు కొనసాగింపుకు బలాన్ని ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Railway Bridge: ఏపీలో కొత్త రైల్వే బ్రిడ్జి రెడీ..! 40 కిలోమీటర్ల అదనపు ప్రయాణానికి చెక్…!

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు) బలోపేతం చేయడం ద్వారా సమూహ మార్కెటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. దీని వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు న్యాయమైన ధరలు లభించే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

Government Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! అకౌంట్‌లలోకి డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!
Pawankalyan: ఆ ఆలయానికి రూ.35.19 కోట్ల నిధులు... పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన!
Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!
Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... లివర్ సమస్య ఉన్నట్లే! జర భద్రం గురూ!

Spotlight

Read More →