Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

Railway Bridge: ఏపీలో కొత్త రైల్వే బ్రిడ్జి రెడీ..! 40 కిలోమీటర్ల అదనపు ప్రయాణానికి చెక్…!

2026-01-03 10:04:00
Government Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! అకౌంట్‌లలోకి డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే కీలకమైన చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉన్న ఈ రైల్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో, గత కొన్నేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పడనుంది. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా భారీ ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

Pawankalyan: ఆ ఆలయానికి రూ.35.19 కోట్ల నిధులు... పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన!

ఈ రైల్వే బ్రిడ్జి పూర్తవడంతో ఆర్టీసీ అధికారులు కూడా ఈ మార్గంలో తిరిగి బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో నిలిపివేసిన బస్సు రూట్లు తిరిగి ప్రారంభమైతే ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది. ప్రస్తుతం అధికారిక ప్రారంభ తేదీని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఇంకా ప్రకటించకపోయినా, ఈ నెల 10వ తేదీ తర్వాత బ్రిడ్జిని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ప్రకటన వెలువడితే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో మరింత ఉత్సాహం నెలకొననుంది.

Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన సందర్భంగా టీడీపీ పార్టీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మూడేళ్ల పాటు మూడు జిల్లాల ప్రజలను ప్రయాణ నరకానికి గురిచేసిన చీపురుపల్లి రైల్ ఓవర్ బ్రిడ్జి, కూటమి ప్రభుత్వ కృషితో పూర్తయిందని పేర్కొంది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే వార్తగా అభివర్ణించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ఇప్పటివరకు ఎదురైన 50 కిలోమీటర్లకు పైగా అదనపు ప్రయాణం, రెండు బస్సులు మారాల్సిన తిప్పలు ఇక ఉండవని తెలిపింది. ఈ బ్రిడ్జి పూర్తవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!

వాస్తవానికి ఈ చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి 2021 డిసెంబర్ నుంచి ప్రమాదకర స్థితికి చేరడంతో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అప్పటి నుంచి వాహనాలు చిలకపాలెం, పాలకొండ, రాజాం, ఉత్తరావల్లి, గరివిడి మార్గాలుగా మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరాంధ్రంలోని నాలుగు జిల్లాల ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే ప్రయాణికులు సుమారు 40 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి రావడంతో ఖర్చు, సమయం రెండూ పెరిగాయి. ఆర్టీసీ కూడా ఈ రూట్‌లో బస్సు సర్వీసులను నిలిపివేయడంతో సంస్థకు నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ, రైల్వే, జడ్పీ నిధులతో పనులను వేగవంతం చేసి, ఏడాదిన్నర వ్యవధిలోనే బ్రిడ్జి పనులను పూర్తి చేయగలిగిందని అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి ప్రారంభమైతే ప్రాంత ప్రజల జీవన ప్రయాణంలో కీలక మార్పు రావడం ఖాయమని భావిస్తున్నారు.

Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... లివర్ సమస్య ఉన్నట్లే! జర భద్రం గురూ!
West Bypass: ఏపీలో ఆ వెస్ట్ బైపాస్ శుభారంభం! ట్రాఫిక్ ఫ్రీ జర్నీ... గంట సమయం ఆదా!
ఆ గ్రామాల్లో 22 లక్షల పుస్తకాల పంపిణీ.. ఒకరోజు పంపిణీలో పాల్గొననున్న చంద్రబాబు!
Breaking News: వైసీపీకి భారీ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత! మరికొందరు జంప్?
Bigg Boss 9: గత 5 సీజన్ల రికార్డు బ్రేక్ చేసిన బిగ్ బాస్-9 ఫినాలే.. ప్రేక్షకుల మద్దతే!

Spotlight

Read More →