TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు!

Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను (Land Regestrations) అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లపై కఠ

Published : 2026-01-03 08:45:00
West Bypass: ఏపీలో ఆ వెస్ట్ బైపాస్ శుభారంభం! ట్రాఫిక్ ఫ్రీ జర్నీ... గంట సమయం ఆదా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను (Land Regestrations) అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు తీసుకునేలా రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా భూవ్యవహారాల్లో పారదర్శకత పెంచడంతో పాటు, భూ మాఫియా కార్యకలాపాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం వల్ల నిజమైన భూ యజమానులకు న్యాయం జరిగే అవకాశాలు పెరిగాయి.

ఆ గ్రామాల్లో 22 లక్షల పుస్తకాల పంపిణీ.. ఒకరోజు పంపిణీలో పాల్గొననున్న చంద్రబాబు!

ఈ కొత్త విధానం ప్రకారం, నకిలీ పత్రాలతో లేదా నిషేధిత జాబితాలో ఉన్న భూములపై రిజిస్ట్రేషన్లు జరిగితే వాటిని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి ఇచ్చారు. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సభ్యులుగా ఉంటారు. ఫిర్యాదు అందిన 15 రోజుల్లోనే రిజిస్ట్రార్ విచారణ ప్రారంభించి, దస్తావేజులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారిస్తారు. తప్పులు తేలితే, రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియను అధికారికంగా ముందుకు తీసుకెళ్తారు.

Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిషేధిత భూములు (22A, 22B, 22C జాబితాలో ఉన్నవి) నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ అయ్యాయని సమాచారం వస్తే, ఫిర్యాదు లేకపోయినా రిజిస్ట్రార్ స్వయంగా విచారణ చేపట్టవచ్చు. విచారణలో ఆధారాలు లభిస్తే, సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసి, రద్దు చర్యలు ప్రారంభిస్తారు. ఒకవేళ ఆధారాలు లేకపోతే, ఫిర్యాదును తిరస్కరిస్తూ కారణాలను రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో యాదృచ్ఛిక నిర్ణయాలకు అవకాశం లేకుండా స్పష్టమైన విధానం అమలవుతోంది.

Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... లివర్ సమస్య ఉన్నట్లే! జర భద్రం గురూ!

రిజిస్ట్రార్ నివేదికను జిల్లా స్థాయి కమిటీ 15 రోజుల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ నిర్ణయం అందిన తర్వాత, రిజిస్ట్రార్ 7 రోజుల్లో తుది ఉత్తర్వులు జారీ చేయాలి. అలాగే, రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. కావాలనే తప్పు చేసినట్టు తేలితే, ఐజీ అనుమతితో క్రిమినల్ కేసులు నమోదు చేసే వెసులుబాటు కూడా కల్పించారు.

Breaking News: వైసీపీకి భారీ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత! మరికొందరు జంప్?

రిజిస్ట్రార్ ఉత్తర్వులపై అసంతృప్తి ఉంటే, 30 రోజుల్లో ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఆపై అవసరమైతే, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి వెళ్లే అవకాశం ఉంది. కోర్టులు లేదా ప్రభుత్వ ఉత్తర్వులతో జప్తు చేసిన ఆస్తులపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరాదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలన్నీ కలిపి చూస్తే, భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత క్రమబద్ధంగా, నమ్మకంగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

Bigg Boss 9: గత 5 సీజన్ల రికార్డు బ్రేక్ చేసిన బిగ్ బాస్-9 ఫినాలే.. ప్రేక్షకుల మద్దతే!
దట్టమైన పొగమంచు.. గజగజ వణికిస్తున్న చలి.. 10 విమానాలు రద్దు, హైవేలపై ప్రమాదాలు!
ఆ ఆలయానికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ! ప్రతి సంవత్సరం ఆరంభంలో..
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్‌తో కుమార్తె అడుగులు… వారసత్వానికి సంకేతాలా!
అన్వేష్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రచ్చ… రెండు రోజుల్లో ఇంతమంది అన్‌సబ్‌స్క్రైబ్ చేశారా.!!

Spotlight

Read More →