Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

మెట్రో యూజర్లకు గుడ్ న్యూస్.. మెట్రో దిగగానే బస్సు.. ఇక నడిచే తిప్పలు ఉండవు! కొత్త మార్పులు ఇవే..

2025-12-20 17:14:00
Thaman: సౌండ్ సిస్టమ్ మార్చలేదు.. థియేటర్ల యాజమాన్యాలే బాధ్యత.. తమన్!

బెంగళూరు లాంటి ట్రాఫిక్ నగరంలో ప్రయాణం అంటేనే ఒక యుద్ధం. అందులోనూ మెట్రో స్టేషన్ దిగాక, మళ్ళీ బస్సు పట్టుకోవడానికి అర కిలోమీటరో, కిలోమీటరో నడవాలంటే ఆ ఆయాసం, అలసట వర్ణనాతీతం. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు, లగేజీతో ఉన్నవారు ఈ దూరాన్ని చూసి చాలా ఇబ్బంది పడేవారు.

AP Survey: ఏపీలో నెలరోజుల మెగా సర్వే…! 38 ప్రశ్నలతో... చేయించుకోకపోతే పథకాలు మిస్!

అయితే, బెంగళూరు మెట్రో ‘ఎల్లో లైన్’ ప్రయాణికుల ఈ కష్టాలకు ఇప్పుడు తెరపడనుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెట్రో అధికారులు మరియు రవాణా శాఖ ఒక వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల ప్రయాణికులు మెట్రో దిగిన వెంటనే.. బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. 

విమాన ప్రయాణం.. ఒక తీరని వేదన! గంటల కొద్దీ ఆలస్యం.. విమానంలోనుంచి కిందకు దూకిన ప్రయాణీకులు!

ఈ నిర్ణయం వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా.. ప్రయాణికులు నడిచే శ్రమ కూడా తగ్గుతుంది. ప్రయాణికుల రద్దీ, ఫీడర్ బస్సుల అవసరాన్ని బట్టి బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ స్టేషన్ల వద్ద ఈ కొత్త షెల్టర్లను నిర్మించారు. 

AP New Highway: మాస్టర్ ప్లాన్.. ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే! 446 కిలోమీటర్ల - ఈ రూట్ లో.. భూముల ధరలకు రెక్కలు!

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్‌సీ) కలిసి.. ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్‌వీ రోడ్, సెంట్రల్ సిల్క్ బోర్డ్, హోంగసంద్ర, సింగసంద్ర, బెరతేన అగ్రహార, బయోకాన్ హెబ్బగోడి స్టేషన్ల వద్ద ఈ కొత్త బస్టాండ్లను ఏర్పాటు చేశారు. 

OTT Releases: వీకెండ్ వినోదం.. ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ఈ వారం స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

వీటితో పాటు ఎలక్ట్రానిక్ సిటీ, హోసా రోడ్, రాగిగుడ్డ స్టేషన్ల వద్ద పాత బస్సు స్టాప్‌లను మెట్రో స్టేషన్లకు మరింత దగ్గరగా తీసుకొచ్చారు. ఈ కొత్త సౌకర్యం ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు, లగేజీతో ప్రయాణించే వారికి చాలా ప్రయోజనం కలగనుంది. 

ఇంటర్వ్యూతో ఆర్బీఐలో ఉద్యోగాలు - 93 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.! లక్షల్లో జీతభత్యాలు - పూర్తి వివరాలివే!

నడవాల్సిన దూరం తగ్గడం వల్ల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్రో నుంచి.. బస్సుల్లో ప్రయాణించవచ్చని పేర్కొంటున్నారు. పీక్ అవర్స్‌లో మెట్రో స్టేషన్ల వద్ద రద్దీని తగ్గించడానికి, ప్రయాణికులను త్వరగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఈ బస్సు సౌకర్యాలు ఎంతో సహాయపడతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Putins press: పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రేమ ఘట్టం.. లవ్ ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్!

డిసెంబర్ 22వ తేదీ నుంచి బెంగళూరు ఎల్లో లైన్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల సమయం మెరుగుపడనుంది. కొత్తగా ఆరో రైలు అందుబాటులోకి రావడంతో.. ప్రతీ 12 నిమిషాలకు ఒక రైలు నడుస్తుందని అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌లపై వేచి ఉండే సమయం తగ్గుతుందని వెల్లడించారు. 

BJP: బీజేపీలోకి ప్రముఖ హీరోయిన్…! రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..!

నగరాభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద వంతెనలు కట్టడం మాత్రమే కాదు, సామాన్య ప్రయాణికుడికి కలిగే చిన్న చిన్న ఇబ్బందులను తొలగించడం కూడా. బెంగళూరు మెట్రో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పట్ల ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. మెట్రో - బస్సు మధ్య ఈ అనుసంధానం మిగిలిన నగరాలకు కూడా ఆదర్శంగా నిలవాలి.

Mallanna devotees: మల్లన్న భక్తులకు శుభవార్త.. స్పర్శ దర్శనాల సమయం పెంపు!
ఏపీ అభివృద్ధికి గ్లోబల్ బూస్ట్.. అమరావతిలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!
Pan Card: పిల్లలకు కూడా పాన్ అవసరమేనా? మైనర్ పాన్ కార్డ్ రూల్స్ ఇవే..!
Visa Updates: విదేశీ విద్య.. మారుతున్న వీసా రూల్స్.. 2026లో మరిన్ని మార్పులకు సంకేతాలు - చెక్ చేసుకోండి!
Srisailam: శ్రీశైలం ఆలయంలో పవిత్రతకే ప్రాధాన్యం..! భక్తులకు కీలక సూచనలు..!
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో ఫైనల్ ఫైట్… విన్నర్ ఎవరో!

Spotlight

Read More →