APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి! Top 5 AP HighWays: లాజిస్టిక్స్ హబ్‌గా.. ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 5 హైవేలు మెగా రోడ్ ప్రాజెక్టులు! గంటల దూరం ఇక నిమిషాల్లోనే.! Fishing Ban: మత్స్యకారులకు అలర్ట్... ఏప్రిల్ 15 నుండి ఏపీ తీరంలో చేపల వేట నిషేధం! Minister Narayana: అమరావతి నిర్మాణాల్లో రాకెట్ వేగం.... ఈ నెలలోనే భవనాల అప్పగింతకు మంత్రి కీలక ఆదేశాలు! Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్... రోడ్లు, భవనాలు మరియు రెవెన్యూ శాఖలపై సమీక్ష! Nara Lokesh: అధికారం ఉన్నా తగ్గని వినయం.. లోకేష్ వివేకానికి నెటిజన్ల ఫిదా! APSRTC: ఏపీలో రవాణా రంగ ప్రక్షాళన.. ఆర్టీసీలో మరిన్ని స్లీపర్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి! Bapatla District News: రేపు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు.. వేమూరు నియోజకవర్గంలో పర్యటన! Madurai Court: లాకప్ డెత్ కేసు... ఒకేసారి 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఒక చారిత్రక తీర్పు! Housing Scheme: ఏపీలో వారికి శుభవార్త! చంద్రబాబు కీలక ప్రకటన... మరో 5 లక్షల మందికి లబ్ది! APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి! Top 5 AP HighWays: లాజిస్టిక్స్ హబ్‌గా.. ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 5 హైవేలు మెగా రోడ్ ప్రాజెక్టులు! గంటల దూరం ఇక నిమిషాల్లోనే.! Fishing Ban: మత్స్యకారులకు అలర్ట్... ఏప్రిల్ 15 నుండి ఏపీ తీరంలో చేపల వేట నిషేధం! Minister Narayana: అమరావతి నిర్మాణాల్లో రాకెట్ వేగం.... ఈ నెలలోనే భవనాల అప్పగింతకు మంత్రి కీలక ఆదేశాలు! Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్... రోడ్లు, భవనాలు మరియు రెవెన్యూ శాఖలపై సమీక్ష! Nara Lokesh: అధికారం ఉన్నా తగ్గని వినయం.. లోకేష్ వివేకానికి నెటిజన్ల ఫిదా! APSRTC: ఏపీలో రవాణా రంగ ప్రక్షాళన.. ఆర్టీసీలో మరిన్ని స్లీపర్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి! Bapatla District News: రేపు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు.. వేమూరు నియోజకవర్గంలో పర్యటన! Madurai Court: లాకప్ డెత్ కేసు... ఒకేసారి 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఒక చారిత్రక తీర్పు! Housing Scheme: ఏపీలో వారికి శుభవార్త! చంద్రబాబు కీలక ప్రకటన... మరో 5 లక్షల మందికి లబ్ది!

New Pensions: అమరావతిలో భూమి లేని పేదలకు శుభవార్త.. రూ.5 వేల పింఛన్ పునరుద్ధరణ! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని పరిధిలోని భూమి లేని పేదలకు నెలకు రూ.5,000 పింఛన్‌ను పునరుద్ధరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ (CRDA) అధ

Published : 2025-12-14 07:32:00
దర్శకుడు నుండి ప్రొడ్యూసర్‌గా మారిన మరో టాలీవుడ్ ప్రముఖుడు.. పరిశ్రమకు కొత్త శక్తి...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని పరిధిలోని భూమి లేని పేదలకు నెలకు రూ.5,000 పింఛన్‌ను పునరుద్ధరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ (CRDA) అధికారులు చర్యలు ప్రారంభించారు. త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, మొత్తం 4,929 మంది అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు తిరిగి అందించాలని నిర్ణయించారు.

Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ జరిగిన సమయంలో, భూమి లేని పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అప్పట్లో పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే రాజధాని పనులు నిలిచిపోవడం, వివిధ సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి పింఛన్లు నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్!

2024 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం, భూమి లేని పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పింఛన్ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పింఛన్ల కాలపరిమితిని మరో ఐదేళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

YCP Big Shock: జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌... టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. అదే బాటలో మరో ఇద్దరు కార్పొరేటర్లు..

పింఛన్ల పునరుద్ధరణ కోసం అర్హులైన వారు గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు. అలాగే గ్రామసభల సమయంలో కూడా పింఛన్ల కోసం అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Indian Railways: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే సంచలన నిర్ణయం..

గతంలో 2015–16 మధ్యకాలంలో అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 21,374 భూమి లేని కుటుంబాలను గుర్తించి పింఛన్లు అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పింఛన్ మొత్తాన్ని రూ.5,000గా కొనసాగిస్తూ, అర్హులైన పేదలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం అమరావతి ప్రాంత భూమి లేని పేదలకు పెద్ద ఊరటగా మారింది.

Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు గుడ్ న్యూస్! గతంలో రద్దు… ఇప్పుడు పునరుద్ధరణ..!
పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి!
Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..!
నయీ చేతన 4.0... మహిళల మౌనం బలహీనత కాకూడదు! కేంద్ర మంత్రి పిలుపు!
Roshans performance: కొడుకు సినిమా చూసి సుమ కంటతడి.. రోషన్ నటనకు ఎమోషనల్!

Spotlight

Read More →