Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్...

AP Government: ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త.. పదోన్నతుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఎన్నో ఏళ్ల కల..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫి

Published : 2025-11-28 09:24:00
IT Notice: ఆ ఆదాయం దాచారా... అస్సలు తప్పించుకోలేరు.. ఐటీ శాఖ కీలక నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఎస్సీ ఉద్యోగులను మూడు గ్రూపులుగా విభజించి, వారి వర్గీకరణకు అనుగుణంగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ సవరణలు 2025 ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఈ తేదీకి ముందే తయారైన ప్రమోషన్ ప్యానెల్స్‌కు ఎలాంటి మార్పులు చేయకుండా అలాగే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Trump: గ్రీన్ కార్డుదారులకు భారీ షాక్... పునః సమీక్ష! తేల్చి చెప్పేసిన ట్రంప్!

పదోన్నతుల రిజర్వేషన్లలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 కేడర్లకు ప్రత్యేక శాతం కేటాయించారు. రిజర్వేషన్ అమలు సమయంలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆ ఖాళీలను తదుపరి సంవత్సరానికి బదిలీ చేసే విధానం అమలు చేస్తారు. అదేవిధంగా మొత్తం ఎస్సీ ఉద్యోగుల ప్రాతినిధ్యం 15% మించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలకు 33 1/3% సమాంతర రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది.

Healthy Diet: గ్రీన్ బీన్స్ Vs బటానీలు… పోషకాల్లో ఎది ముందంజలో? మీ ఆహారంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం?

ప్రతి కేడర్‌లో గ్రూప్‌లకు ప్రత్యేక రిజర్వేషన్ శాతం నిర్ణయించారు. గ్రూప్–1కు 1% రిజర్వేషన్, గ్రూప్–2కు 6.5% రిజర్వేషన్, గ్రూప్–3కు 7.5% రిజర్వేషన్ కేటాయించారు. రోస్టర్ పాయింట్ల ప్రకారం వీటిని అమలు చేస్తారు. ఒక ప్యానెల్ సంవత్సరంలో ఆ గ్రూప్‌కు చెందిన అర్హులు లేకపోతే ఆ ఖాళీని తదుపరి సంవత్సరానికి మార్చుతారు. రెండు సంవత్సరాలు అర్హులు దొరకకపోతే నిర్ణయించిన క్రమంలో ఇతర గ్రూపుల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేస్తారు.

Rain Alert: ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు! రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

రిజర్వేషన్ అమలు కోసం గ్రూప్‌ల ప్రాతినిధ్యాన్ని విడిగా లెక్కిస్తారు. అయితే మొత్తం ఎస్సీ వర్గానికి 15% ప్రాతినిధ్యం మాత్రమే ఉండేలా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ముఖ్యంగా ఎస్సీ మహిళలకు కూడా సమానంగా రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే దీనికోసం ప్రత్యేక రోస్టర్ పాయింట్లు ఏర్పాటు చేయరని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

తిరుపతిలో ‘వసుధైక కుటుంబం’ టౌన్‌షిప్‌కు శ్రీకారం! రూ.3 వేల కోట్లతో... 600 ఎకరాల్లో ఏర్పాటు!

ఈ సవరణల ద్వారా ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం మరింత పారదర్శకంగా, న్యాయంగా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రిజర్వేషన్ అమలుపై ఉద్యోగుల్లో ఉన్న సందేహాలు, సమస్యలు ఈ నిర్ణయంతో తీరనున్నాయని అంచనా. ఈ మార్పులు అమల్లోకి రావడంతో ప్రభుత్వ రంగంలో ఎస్సీ వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కలగనున్నది.

AI: AI డిజిటల్ స్కిల్స్ ఆధారంగా సింగపూర్ అగ్రస్థానం.. అమెరికా భారీ పతనం... టాప్ 3 నుంచి!
మంగళగిరిలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి! ఈ కార్యక్రమంలో...
Washington DC: వైట్ హౌస్ కాల్పులు ఇద్దరు గార్డ్ గాయాలు… దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్!
Oman Updates: నకిలీ పాస్‌పోర్ట్‌తో ఒమన్‌కు వెళ్లే ప్రయత్నం.. ముంబై ఎయిర్‌పోర్టులో నేపాల్ మహిళ అరెస్ట్!
AP Education: ఏపీ విద్యార్థినుల కోసం లోకేష్ మరో కీలక నిర్ణయం.. ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్!!

Spotlight

Read More →