Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్! Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం! Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు! BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..! Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక! Gold Rates: బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు హెచ్చరిక! డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే.. Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం! ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి! Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం... Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే! Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్! Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం! Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు! BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..! Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక! Gold Rates: బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు హెచ్చరిక! డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే.. Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం! ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి! Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం... Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!

IT Notice: ఆ ఆదాయం దాచారా... అస్సలు తప్పించుకోలేరు.. ఐటీ శాఖ కీలక నోటీసులు!

2025-11-28 09:18:00
Trump: గ్రీన్ కార్డుదారులకు భారీ షాక్... పునః సమీక్ష! తేల్చి చెప్పేసిన ట్రంప్!

భారతదేశంలో నిర్దిష్ట ఆదాయ పరిమితిని దాటి ఆదాయం పొందే వారు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. కానీ కొందరు తమ ఆదాయం పూర్తిగా వెల్లడించకుండా పన్ను నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల పరిశీలనలో, ఆదాయం దాచిన వారు లేదా కొన్ని వనరుల్ని ఐటీఆర్‌లో చూపించని వారికి ఐటీ శాఖ నోటీసులు పంపడం ప్రారంభించింది. సెప్టెంబర్ 16తో రిటర్నుల దాఖలు గడువు ముగియడంతో, ఇప్పుడు తప్పులు చేసిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది.

Healthy Diet: గ్రీన్ బీన్స్ Vs బటానీలు… పోషకాల్లో ఎది ముందంజలో? మీ ఆహారంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం?

పన్ను చెల్లింపుదారులందరూ అద్దె ఆదాయం, ఇతర వనరుల ఆదాయం, విదేశీ ఆదాయం వంటి అన్ని వివరాల్ని నిర్బంధంగా ప్రకటించాలి. అయితే చాలా మంది ఈ వివరాలను దాచిపెట్టి తప్పుడు రిటర్నులు సమర్పిస్తారు. ఇటీవల ఐటీ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ రకం తప్పులను ముందుగానే గుర్తిస్తోంది. విదేశీ లావాదేవీలు, ఆదాయాలు, ఆస్తులపై ప్రత్యేక ఫోకస్ పెట్టి, వాటిలో వ్యత్యాసాలను గుర్తించేందుకు డేటా అనాలిసిస్‌ వాడుతోంది.

Rain Alert: ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు! రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

దీనికోసం NUDGE అనే ప్రత్యేక ప్రచారాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ప్రారంభించింది. ఈ ప్రచారంలో లక్ష్యంగా విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాలు సరిగ్గా ప్రకటించని వారిని గుర్తించి వారికి ముందస్తుగా తెలియజేస్తోంది. SMSలు, ఇమెయిల్‌లు ద్వారా వారు చేసిన పొరపాట్లను వివరించి, జరిమానాలు పడకముందే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇది పన్ను చెల్లింపుదారుల్ని స్వచ్చంధంగా సరిదిద్దుకునేలా ప్రోత్సహించే కార్యక్రమం.

తిరుపతిలో ‘వసుధైక కుటుంబం’ టౌన్‌షిప్‌కు శ్రీకారం! రూ.3 వేల కోట్లతో... 600 ఎకరాల్లో ఏర్పాటు!

విదేశీ అధికార పరిధుల్లోంచి వచ్చిన సమాచారంతో హై-రిస్క్ కేసులను CBDT గుర్తిస్తోంది. వీరికి రెండో దశ నోటీసుల పంపిణీ నవంబర్ 28 నుంచి ప్రారంభం అవుతోంది. తప్పులు సరిచేసుకోవాలంటే, వారికి డిసెంబర్ 31లోగా సవరించిన రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాలు పూర్తిగా ప్రకటించకపోతే జరిమానాలు మాత్రమే కాదు, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నందున ఈ గడువు కీలకం.

AI: AI డిజిటల్ స్కిల్స్ ఆధారంగా సింగపూర్ అగ్రస్థానం.. అమెరికా భారీ పతనం... టాప్ 3 నుంచి!

మొదటి దశలో ఇప్పటికే దాదాపు 25,000 మంది నోటీసులు అందుకున్నారు. వారు రివైజ్డ్ రిటర్నులు సమర్పించి రూ. 29,208 కోట్ల విదేశీ ఆస్తులు, రూ. 1,089.88 కోట్ల విదేశీ ఆదాయాన్ని వెల్లడించారు. పన్ను శాఖ లక్ష్యం తప్పించుకునే వారిని శిక్షించడం కాదు, ముందుగానే హెచ్చరించి, సరైన వివరాలతో రిటర్నులు సమర్పించేలా మార్గనిర్దేశం చేయడం. ఇందుకోసం ఈ కొత్త పద్ధతిని ఐటీ శాఖ దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది.

మంగళగిరిలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి! ఈ కార్యక్రమంలో...
Washington DC: వైట్ హౌస్ కాల్పులు ఇద్దరు గార్డ్ గాయాలు… దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్!
Oman Updates: నకిలీ పాస్‌పోర్ట్‌తో ఒమన్‌కు వెళ్లే ప్రయత్నం.. ముంబై ఎయిర్‌పోర్టులో నేపాల్ మహిళ అరెస్ట్!
AP Education: ఏపీ విద్యార్థినుల కోసం లోకేష్ మరో కీలక నిర్ణయం.. ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్!!
నమ్మించి మోసం.. రూల్స్ అన్నీ పాటించినా, అరెస్టులతో టార్గెట్ చేస్తున్న ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ! ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరి..

Spotlight

Read More →