Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Amaravati Updates: అమరావతికి సరికొత్త మణిహారం.. ఆ వాగుపై భారీ స్టీల్ బ్రిడ్జ్.. తొలి గడ్డర్ ఫిక్సింగ్ సక్సెస్! Deepam Scheme: దీపం పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! నేరుగా ఖాతాలోకి నగదు జమ! Chandrababu: నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్: 19 చోట్ల భారీ ఇంటర్‌ఛేంజ్‌ల నిర్మాణం! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Botsa Satyanarayana: బొత్స.. చరిత్ర అంత త్వరగా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు! జగన్ కోసమే ఎక్కి ఎక్కి ఏడ్చాడు! Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Amaravati Updates: అమరావతికి సరికొత్త మణిహారం.. ఆ వాగుపై భారీ స్టీల్ బ్రిడ్జ్.. తొలి గడ్డర్ ఫిక్సింగ్ సక్సెస్! Deepam Scheme: దీపం పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! నేరుగా ఖాతాలోకి నగదు జమ! Chandrababu: నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్: 19 చోట్ల భారీ ఇంటర్‌ఛేంజ్‌ల నిర్మాణం! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Botsa Satyanarayana: బొత్స.. చరిత్ర అంత త్వరగా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు! జగన్ కోసమే ఎక్కి ఎక్కి ఏడ్చాడు! Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.!

AP Farmers: ఏపీ రైతులకు భారీ శుభవార్త! అకౌంట్లలో రూ.1,713 కోట్లు జమ... చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేస్తూ, ఇప్పటివరకు 8,22,000 టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చే

Published : 2025-11-28 09:51:00
TTD News: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కుంభకోణం.. టిటిడి ఇంజినీర్ అరెస్టుతో దర్యాప్తు వేగం!!

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేస్తూ, ఇప్పటివరకు 8,22,000 టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లకు సంబంధించి రూ.1,713 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ముఖ్యంగా, రైతులు ధాన్యం అమ్మిన 4 నుండి 6 గంటల్లోనే డబ్బు జమ కావడం రైతుల్లో సంతృప్తిని కలిగిస్తోందని మంత్రి నాదెండ్ల తెలిపారు గత ప్రభుత్వంలో ధాన్యం చెల్లింపుల్లో ఆలస్యం ఉండేదని, అయితే ఇప్పుడు లూప్‌హోల్స్ సరిచేసి, మరింత వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,674 కోట్లు కూడా ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించినట్లు తెలిపారు. వైసీపీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, తాము గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.

Data Center Hub: విశాఖలో డేటా సెంటర్ల వెల్లువ! ఏఐ ఆధారిత మేగా ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్!

రైతులకు మంత్రి ఒక ముఖ్యమైన సూచన కూడా ఇచ్చారు. ఏ పరిస్థితుల్లోనూ మధ్యవర్తులు లేదా దళారులకు ధాన్యం అమ్మొద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం 75 కిలోల బస్తాకి రూ.1792 చెల్లిస్తోంది, అంటే కిలోకు రూ.23.89, ఇది దళారుల ధర కంటే ఎక్కువ. కాబట్టి, రైతులు ప్రభుత్వ ధరను ఉపయోగించుకోవాలని సూచించారు.

AP Government: ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త.. పదోన్నతుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఎన్నో ఏళ్ల కల..

రైతులు ధాన్యం అమ్మిన తర్వాత 48 గంటల్లో డబ్బు జమ కాకపోతే, సమస్య చెక్ చేసుకునేందుకు స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులు paddyprocurement.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘FTO Search’ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ లేదా ట్రక్ షీట్ నంబర్ వేసి స్టేటస్ తెలుసుకోవచ్చు. అదనంగా, సమీప RBK కేంద్రంలో గ్రీవెన్స్ ఇవ్వవచ్చు. హెల్ప్‌లైన్ 73373-59375కు కాల్ చేసి సమస్యను చెప్పవచ్చు. ఇవన్నీ రైతుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన చర్యలే.

IT Notice: ఆ ఆదాయం దాచారా... అస్సలు తప్పించుకోలేరు.. ఐటీ శాఖ కీలక నోటీసులు!

ఇక వర్షాల హెచ్చరిక కారణంగా, రైతులు త్వరగా ధాన్యం అమ్ముకోవాలని ప్రభుత్వం సూచించింది. దిత్వా తుపాను ప్రభావంతో నవంబర్ 29 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని, పొలాల్లో లేదా రోడ్లపై ధాన్యం ఉండకూడదని సూచించారు. రైతులకు సహాయంగా లక్ష గోనె సంచులు ఉచితంగా అందుబాటులో ఉంచారు. అదనంగా, కేంద్రం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అనుమతి రావడంతో రైతులకు ఇది మంచి అవకాశమని మంత్రి పేర్కొన్నారు.

Trump: గ్రీన్ కార్డుదారులకు భారీ షాక్... పునః సమీక్ష! తేల్చి చెప్పేసిన ట్రంప్!
Healthy Diet: గ్రీన్ బీన్స్ Vs బటానీలు… పోషకాల్లో ఎది ముందంజలో? మీ ఆహారంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం?
Rain Alert: ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు! రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!
తిరుపతిలో ‘వసుధైక కుటుంబం’ టౌన్‌షిప్‌కు శ్రీకారం! రూ.3 వేల కోట్లతో... 600 ఎకరాల్లో ఏర్పాటు!
AI: AI డిజిటల్ స్కిల్స్ ఆధారంగా సింగపూర్ అగ్రస్థానం.. అమెరికా భారీ పతనం... టాప్ 3 నుంచి!
మంగళగిరిలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి! ఈ కార్యక్రమంలో...

Spotlight

Read More →