వైసీపీ మూడో జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాత్రి విడుదల చేసింది. రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి, రెండో జాబితాలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
కొత్తగా నియమితులైన పార్లమెంట్ ఇన్ఛార్జిలు
విశాఖపట్నం - బొత్స ఝాన్సీ
విజయవాడ కేశినేని నాని
తిరుపతి - కోనేటి ఆదిమూలం
కర్నూలు - గుమ్మనూరు జయరాం
ఏలూరు కారుమూరు సునీల్ కుమార్
శ్రీకాకుళం పేరాడ తిలక్
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు వీరే..
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇచ్ఛాపురం పిరియ విజయ
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
రాయదుర్గం - మెట్టు గోవిందరెడ్డి -
దర్శి - బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు - విజయానందరెడ్డి
మదనపల్లె - నిస్సార్ అహ్మద్
రాజంపేట - ఆకేపాటి అమర్నాథెడ్డి
ఆలూరు - బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్టీ) - డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
పెనమలూరు - జోగి రమేష్
పెడన - ఉప్పాల రాము
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి