అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై ఈసీ వేటు - తిరుపతి ఉపఎన్నికల్లో గిరీషా అవకతవకలకు పాల్పడినట్లు ఈసీ నిర్ధారణ - గతంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న సమయంలో ఉపఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన గిరీషా - గిరీషా లాగిన్, పాస్ వర్డ్ ను వైసీపీ శ్రేణులకు అప్పగించినట్లు నిర్ధారణ .
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
లాగిన్ నుంచి 30 వేల కార్డులు డౌన్లోడ్ చేసి వాటి ద్వారా దొంగ ఓటరు కార్డులను సృష్టించి దొంగ ఓట్లు వేయించిన వైసీపీ శ్రేణులు గిరీషా ఎన్నికల అవకతవకలపై నిఘా పెట్టి లాగిన్ డేటాను సేకరించి చర్యలకు ఉపక్రమించిన ఈసీ
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి