తేదీ 22-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 22 డిసెంబర్ 2025 (సోమవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1.శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు (గౌరవనీయ మంత్రి) 2.శ్రీ నెట్టెం రఘురాం గారు (డిసిసిబి చైర్మన్)