AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

Amaravati Updates: రూ.1,863 కోట్ల అభివృద్ధి పనులు.. వెంకటపాలెం, పెనుమాక సహా నాలుగు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ.. CRDA కమిషనర్‌కు కీలక ఆదేశాలు జారీ!

2025-11-13 14:15:00
Israyel:ఢిల్లీలో పేలుడు ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని... ఉగ్రదాడులు మనల్ని భయపెట్టలేవు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటేషన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.99.62 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టును ఆమోదిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Hitman: గ్రౌండ్‌లోనే కాదు ఫ్యాన్స్ హృదయాల్లో కూడా సిక్స్ కొట్టిన రోహిత్... వెడ్డింగ్ జంటకు సర్ప్రైజ్!

రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ మోడ్ ద్వారా టెండర్ల ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతినిచ్చింది. టెండర్ ప్రక్రియ కొనసాగించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. 

నాగార్జునకు క్షమాపణలు చెప్పిన మంత్రి.. అర్ధరాత్రి వేళ సోషల్మీడియాలో పోస్టు!

కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లిలో వసతుల కల్పన కోసం రూ.1,863 కోట్లకు పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ ఐసీటీ కోసం యుటిలిటీ డక్ట్లు, ఎస్పీటీ, అవెన్యూ ప్లాంటేషన్ పనుల కోసం టెండర్లను పిలిచేందుకు అనుమతులు ఇచ్చింది. 

భాగస్వామ్య సదస్సు కోసం ముస్తాబైన విశాఖ.. 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు.! విందు తర్వాత..

ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని గ్రామాల్లో వర్షపు నీరు సత్వరం పంపింగ్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఉండవల్లి వద్ద మరో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

విశాఖలో ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగం!

8,400 క్యూసెక్కుల వరదను కృష్ణా నదిలోకి పంపింగు వీలుగా ప్రాజెక్టు సర్వే, దర్యాప్తు, డిజైన్, నిర్మాణం, పరీక్ష, కమిషనింగ్ కోసం నిధులను మంజూరు చేసింది. రూ. 595 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. 15 ఏళ్ల పాటు ప్రాజెక్టు కార్యకలాపాలు, నిర్వహణ చేసేలా టెండర్లకు అనుమతి ఇచ్చింది. 

Indigo Airlines: ఒక్క మెయిల్... వందల మందిలో వణుకు! దేశవ్యాప్తంగా కలకలం - ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు..

రాజధాని అభివృద్ధి కోసం అదనపు రుణం తీసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ద్వారా రూ. 7,500 కోట్ల రుణం తీసుకొనేందుకు సీఆర్డీఏకు అనుమతి, హామీ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Google: గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌..! డీఎన్ఏ రహస్యాలకు శాస్త్రీయ నివాళి..!

రుణ ఒప్పందం, హైపోథెకేషన్ డీడ్, అథారిటీ నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అమరావతిలోని 4, 9, 12 జోన్లలో అభివృద్ధి పనులు చేసేందుకు ఈ నిధులను సీఆర్డీఏ వినియోగించనుంది.

Tirumala Innovation: భక్తులకు టీటీడీ నూతన సర్వీస్..! ఏఐ ఆధారిత చాట్‌బాట్‌తో 13 భాషల్లో సేవలు..!
Amaravati: అమరావతి అభివృద్ధికి భారీ బూస్ట్..! 9000 కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్..!
Diabetes: దేశంలో మధుమేహం భయం..! ప్రతి ఇద్దరిలో ఒకరికి అధిక రక్త చక్కెర స్థాయిలు..!

Spotlight

Read More →