Rajahmundry: కలుషిత పాలే కారణమా? రాజమహేంద్రవరంలో మిస్టరీ వ్యాధిపై కొనసాగుతున్న విచారణ.! Mangalagiri Crime: మంగళగిరిలో దారుణం... టీవీ వాల్యూమ్ పెంచాడని భర్తను పొడిచి చంపిన భార్య! Epstein Case: ఎప్‌స్టీన్ కేసులో సంచలన మలుపు..! ప్రిన్స్ ఆండ్రూపై బిగుస్తున్న ఉచ్చు! Train track : ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. ఇంజిన్ ముందు మెటల్ ప్లేట్… ట్రాక్ క్లీన్ చేస్తూ! Goa Beach: గోవా పోలీసుల కఠిన నిర్ణయం... ప్రైవసీ భంగం చేస్తే జైలు తప్పదు! ఆ జిల్లాలో పెద్దపులి కలకలం.. పశువుల మందలపై దాడులు.. భయంలో గ్రామస్థులు! Fake milk: యూరియా డిటర్జెంట్‌తో నకిలీ పాలు.. 300 లీటర్లతో 1,800 లీటర్లు! Lucky draw: జాక్పాట్ అదృష్టం.. ఉడుపి యువకుడికి రూ.49 కోట్ల బిగ్ టికెట్ విజయం! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! 9వ అంతస్తు నుండి దూకి ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య.. తండ్రికి రాసిన లేఖలో కూతుళ్ల ఆవేదన.. Rajahmundry: కలుషిత పాలే కారణమా? రాజమహేంద్రవరంలో మిస్టరీ వ్యాధిపై కొనసాగుతున్న విచారణ.! Mangalagiri Crime: మంగళగిరిలో దారుణం... టీవీ వాల్యూమ్ పెంచాడని భర్తను పొడిచి చంపిన భార్య! Epstein Case: ఎప్‌స్టీన్ కేసులో సంచలన మలుపు..! ప్రిన్స్ ఆండ్రూపై బిగుస్తున్న ఉచ్చు! Train track : ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. ఇంజిన్ ముందు మెటల్ ప్లేట్… ట్రాక్ క్లీన్ చేస్తూ! Goa Beach: గోవా పోలీసుల కఠిన నిర్ణయం... ప్రైవసీ భంగం చేస్తే జైలు తప్పదు! ఆ జిల్లాలో పెద్దపులి కలకలం.. పశువుల మందలపై దాడులు.. భయంలో గ్రామస్థులు! Fake milk: యూరియా డిటర్జెంట్‌తో నకిలీ పాలు.. 300 లీటర్లతో 1,800 లీటర్లు! Lucky draw: జాక్పాట్ అదృష్టం.. ఉడుపి యువకుడికి రూ.49 కోట్ల బిగ్ టికెట్ విజయం! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! 9వ అంతస్తు నుండి దూకి ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య.. తండ్రికి రాసిన లేఖలో కూతుళ్ల ఆవేదన..

Israyel:ఢిల్లీలో పేలుడు ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని... ఉగ్రదాడులు మనల్ని భయపెట్టలేవు!

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన భారత దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో కూడా స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత దేశానికి స్నేహపూర్వక సంబంధాలు ఉన్న ఇజ

Published : 2025-11-13 13:53:00
Hitman: గ్రౌండ్‌లోనే కాదు ఫ్యాన్స్ హృదయాల్లో కూడా సిక్స్ కొట్టిన రోహిత్... వెడ్డింగ్ జంటకు సర్ప్రైజ్!

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన భారత దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో కూడా స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత దేశానికి స్నేహపూర్వక సంబంధాలు ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు గట్టి స్పందన ఇచ్చారు. ఆయన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నాగార్జునకు క్షమాపణలు చెప్పిన మంత్రి.. అర్ధరాత్రి వేళ సోషల్మీడియాలో పోస్టు!

నెతన్యాహు తన అధికారిక ట్వీట్‌లో భారతదేశానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. భారత్, ఇజ్రాయెల్ రెండు దేశాలు శాశ్వత సత్యాలపై నిలిచిన పురాతన నాగరికతలు. మన నగరాలపై ఎన్ని దాడులు జరిగినా, అవి మన ధైర్యాన్ని దెబ్బతీయలేవు. మన దేశాల వెలుగు, శత్రువుల చీకట్లను తరిమేస్తుంది అని పేర్కొన్నారు. ఆయన ఈ ట్వీట్‌ను #IndiaIsraelFriendship అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేశారు.

భాగస్వామ్య సదస్సు కోసం ముస్తాబైన విశాఖ.. 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు.! విందు తర్వాత..

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారత ప్రజలు ఆయన మాటలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అనేక మంది నెటిజన్లు ఇజ్రాయెల్ ఎప్పుడూ భారత్ పక్కనే ఉంటుంది, ఫ్రెండ్స్ ఇన్ వార్ అండ్ పీస్, ధన్యవాదాలు నెతన్యాహు గారు వంటి కామెంట్లు చేస్తున్నారు.

విశాఖలో ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగం!

భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు చాలా కాలంగా బలంగా ఉన్నాయి. రక్షణ, వ్యవసాయం, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ రంగాల్లో రెండు దేశాలు పరస్పర సహకారం కొనసాగిస్తున్నాయి. ఇరు దేశాలు ఉగ్రవాదంపై ఎప్పటినుంచో కఠిన వైఖరిని పాటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ పీఎం స్పందించడం, భారత్‌కు తమ మద్దతును పునరుద్ఘాటించడం విశేషం.

Indigo Airlines: ఒక్క మెయిల్... వందల మందిలో వణుకు! దేశవ్యాప్తంగా కలకలం - ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు..

నెతన్యాహు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఇజ్రాయెల్ భారత్‌ను కేవలం రాజకీయ భాగస్వామిగా కాకుండా, స్నేహ దేశంగా భావిస్తుందని. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహబంధం ఎలాంటి ఒత్తిడులు, పరిస్థితులు వచ్చినా బలంగా కొనసాగుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.

Google: గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌..! డీఎన్ఏ రహస్యాలకు శాస్త్రీయ నివాళి..!

ఇజ్రాయెల్‌లో కూడా గతంలో ఇలాంటి ఉగ్రదాడులు అనేకం చోటు చేసుకున్నాయి. అందువల్ల ఉగ్రవాదం ఎంత భయానకమో, నిరపరాధుల ప్రాణాలు ఎలా పోతాయో ఆ దేశం బాగా తెలుసు. అందుకే భారత ప్రజల బాధను నెతన్యాహు హృదయపూర్వకంగా పంచుకున్నారు.

Tirumala Innovation: భక్తులకు టీటీడీ నూతన సర్వీస్..! ఏఐ ఆధారిత చాట్‌బాట్‌తో 13 భాషల్లో సేవలు..!

భారత విదేశాంగ శాఖ కూడా ఆయన ట్వీట్‌కు స్పందిస్తూ, ఇజ్రాయెల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. “భారత్ ఇజ్రాయెల్ స్నేహం ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలసి పోరాడుతూనే ఉంటాం” అని పేర్కొంది.

Amaravati: అమరావతి అభివృద్ధికి భారీ బూస్ట్..! 9000 కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్..!

ప్రస్తుతం ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తం అవుతుండగా, ఇజ్రాయెల్ పీఎం ఇచ్చిన మద్దతు భారత ప్రజల మనసులను తాకింది. ఉగ్రవాదం ఎంత ప్రయత్నించినా, భారత్‌ ఇజ్రాయెల్ లాంటి దేశాల ఐక్యతను దెబ్బతీయలేను. నెతన్యాహు చెప్పినట్లే, ఈ రెండు దేశాల వెలుగు ఎప్పటికీ చీకట్లను తరిమేస్తూనే ఉంటుంది.

Diabetes: దేశంలో మధుమేహం భయం..! ప్రతి ఇద్దరిలో ఒకరికి అధిక రక్త చక్కెర స్థాయిలు..!
Minority Relief: మైనారిటీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..! పెండింగ్‌ బకాయిలతో కలిపి రూ.90 కోట్ల విడుదల..!
ఏపీలో రైతులకు గుడ్ న్యూస్! మీరు ఇలా చేస్తే... ఎకరాకు రూ.40 వేలు!
తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఇదే బెస్ట్ సలాడ్!
New Railway Line: ఏపీలో ఆ జిల్లాల మీదుగా కొత్త రైల్వే లైన్! వారికి పండగే పండగ!
H1B వీసా పెంపు! భారత్‌పై అమెరికా కంపెనీల దృష్టి... టెక్‌ హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Spotlight

Read More →