Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు! WATS: సీతారాముల నామస్మరణతో పులకించిన వాషింగ్టన్.. ఆధ్యాత్మిక శోభలో తెలుగు సమితి! NRI: విదేశీ గడ్డపై తెలుగు వెలుగులు.. వంశీ అంతర్జాతీయ అవార్డుల ప్రకటన! H1B Visa: అమెరికాలో భారతీయులకు పండగే.. హెచ్-1బీ వేతనాల్లో భారీ పెంపు! Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన! Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు! WATS: సీతారాముల నామస్మరణతో పులకించిన వాషింగ్టన్.. ఆధ్యాత్మిక శోభలో తెలుగు సమితి! NRI: విదేశీ గడ్డపై తెలుగు వెలుగులు.. వంశీ అంతర్జాతీయ అవార్డుల ప్రకటన! H1B Visa: అమెరికాలో భారతీయులకు పండగే.. హెచ్-1బీ వేతనాల్లో భారీ పెంపు! Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన!

India China relations: భారత్ కీలక నిర్ణయం...! చైనా పౌరులకు మళ్లీ పర్యాటక వీసాలు జారీ!

 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో చైనా పౌరులకు పర్యాటక వీసాలపై భారత్ ఆంక్షలు విధించింది. అయితే తాజాగా చైనా వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించడంత

Published : 2025-07-23 17:49:00
Subsidy: కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నారా.... ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీలకు దరఖాస్తులు! వెంటనే అప్లై చేసుకోండి!

2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో చైనా పౌరులకు పర్యాటక వీసాలపై భారత్ ఆంక్షలు విధించింది. అయితే తాజాగా చైనా వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించడంతో, ఇరు దేశాల మధ్య జరిగిన అనేక స్థాయిల చర్చలు సత్ఫలితాలు ఇవ్వడంతో భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 24 నుంచి చైనా పర్యాటకులకు తిరిగి వీసాల మంజూరు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చైనాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

Google: గూగుల్ బంపరాఫర్…! ఏడాది పాటు అడ్వాన్స్‌డ్‌ ఏఐ టూల్స్‌ ఫ్రీ!


దౌత్య సంబంధాల్లో ఏర్పడిన ప్రతిష్ఠంభన నేపథ్యంలో, ఇది భారత్ నుంచి వచ్చిన పాజిటివ్‌ సిగ్నల్‌గా పరిశీలిస్తున్నారు. గాల్వన్ ఘటన అనంతరం చైనా పెట్టుబడులపై, యాప్‌లపై భారత్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే 2022 నుంచే చైనా భారత విద్యార్థులు, వ్యాపారవేత్తలకు వీసాలు జారీ చేస్తోంది. కానీ భారత్ మాత్రం పర్యాటక వీసాలను నిలిపి వేసింది.

UPI New Rules: ఫోన్ పే వాడుతున్నారా.. బిగ్ అప్ డేట్! ఆగస్ట్ నుండి కొత్త రూల్స్!


తాజా నిర్ణయాన్ని చైనా హర్షాతిరేకాలతో స్వాగతించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, ద్వైపాక్షిక చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమని తెలిపారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశాలు సానుకూల దిశగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే 3,800 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాకపోవడంతో, సంబంధాల పునరుద్ధరణకు సమగ్ర చర్చలు అవసరమని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.

Pawan Kalyan: జలమయం అయిన మాయపట్నం...! స్పందించిన పవన్ కల్యాణ్!
Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..! టికెటింగ్‌ ప్రక్రియలో కీలక మార్పులు చేసిన రైల్వే శాఖ!
Visa Free: యూరప్‌కి వెళ్లే వీసా-ఫ్రీ ప్రయాణికులకు బిగ్ షాక్! మూడింతలు రేట్లు పెంచిన ETIAS!
Election Commission: ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ! రేసులో ఆ ఆరుగురు!
Karnataka: క‌ర్ణాట‌క‌లో టీ, కాఫీ, పాల అమ్మ‌కాలు బంద్‌..! కార‌ణ‌మిదే!
AP Forest Department: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు..! 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
Investopia: ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు! సీఎం ప్రసంగం ముఖ్య విషయాలు ఇవే!

Spotlight

Read More →