Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Pawan Kalyan: జలమయం అయిన మాయపట్నం...! స్పందించిన పవన్ కల్యాణ్!

 కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్ధృతి కారణంగా మాయపట్నం గ్రామం జలమయం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. గ్రామ పరిస్థితిపై జి

Published : 2025-07-23 16:13:00
Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..! టికెటింగ్‌ ప్రక్రియలో కీలక మార్పులు చేసిన రైల్వే శాఖ!

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్ధృతి కారణంగా మాయపట్నం గ్రామం జలమయం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. గ్రామ పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో మాయపట్నం గ్రామంలోని అనేక ఇళ్లు నీట మునిగినట్టు అధికారులు నివేదించారు. ఈ మేరకు ప్రజలకు తక్షణ సహాయ చర్యలు అందించాలంటూ కలెక్టర్‌కు పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Visa Free: యూరప్‌కి వెళ్లే వీసా-ఫ్రీ ప్రయాణికులకు బిగ్ షాక్! మూడింతలు రేట్లు పెంచిన ETIAS!


ప్రజలకు అవసరమైన ఆహారం, పాలు, మంచినీరు వెంటనే అందించాలన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య బృందాలు, ఔషధాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. రానున్న రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
తీర రక్షణ కోసం గతంలో చేపట్టిన నిర్మాణాలు, రక్షణ గోడ, జియో ట్యూబ్స్ పై వివరాలు తీసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. "ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Election Commission: ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ! రేసులో ఆ ఆరుగురు!
Karnataka: క‌ర్ణాట‌క‌లో టీ, కాఫీ, పాల అమ్మ‌కాలు బంద్‌..! కార‌ణ‌మిదే!
AP Forest Department: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు..! 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
Investopia: ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు! సీఎం ప్రసంగం ముఖ్య విషయాలు ఇవే!
Cabinet: కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం ఫిక్స్! ఇన్, అవుట్ లిస్టులో వారి పేర్లు!
Medical Seats: తెలంగాణకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం..! ఆ 36% మెడికల్‌ సీట్లు ఏపీకే, విద్యార్థులకు సూపర్ న్యూస్!

Spotlight

Read More →