Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Pawan Kalyan: జలమయం అయిన మాయపట్నం...! స్పందించిన పవన్ కల్యాణ్!

 కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్ధృతి కారణంగా మాయపట్నం గ్రామం జలమయం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. గ్రామ పరిస్థితిపై జి

Published : 2025-07-23 16:13:00
Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..! టికెటింగ్‌ ప్రక్రియలో కీలక మార్పులు చేసిన రైల్వే శాఖ!

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్ధృతి కారణంగా మాయపట్నం గ్రామం జలమయం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. గ్రామ పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో మాయపట్నం గ్రామంలోని అనేక ఇళ్లు నీట మునిగినట్టు అధికారులు నివేదించారు. ఈ మేరకు ప్రజలకు తక్షణ సహాయ చర్యలు అందించాలంటూ కలెక్టర్‌కు పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Visa Free: యూరప్‌కి వెళ్లే వీసా-ఫ్రీ ప్రయాణికులకు బిగ్ షాక్! మూడింతలు రేట్లు పెంచిన ETIAS!


ప్రజలకు అవసరమైన ఆహారం, పాలు, మంచినీరు వెంటనే అందించాలన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య బృందాలు, ఔషధాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. రానున్న రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
తీర రక్షణ కోసం గతంలో చేపట్టిన నిర్మాణాలు, రక్షణ గోడ, జియో ట్యూబ్స్ పై వివరాలు తీసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. "ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Election Commission: ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ! రేసులో ఆ ఆరుగురు!
Karnataka: క‌ర్ణాట‌క‌లో టీ, కాఫీ, పాల అమ్మ‌కాలు బంద్‌..! కార‌ణ‌మిదే!
AP Forest Department: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు..! 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
Investopia: ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు! సీఎం ప్రసంగం ముఖ్య విషయాలు ఇవే!
Cabinet: కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం ఫిక్స్! ఇన్, అవుట్ లిస్టులో వారి పేర్లు!
Medical Seats: తెలంగాణకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం..! ఆ 36% మెడికల్‌ సీట్లు ఏపీకే, విద్యార్థులకు సూపర్ న్యూస్!

Spotlight

Read More →